తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు.. ప్రారంభోత్సవానికి మూహూర్తం ఖరారు..ఎప్పుడంటే..?
తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు ఎక్కనున్నది. తెలుగు రాష్ట్రాల మధ్య మూడు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని గతంలోనే నిర్ణయించుకున్న రైల్వే శాఖ..అందులో మొదటగా సికింద్రాబాద్ –...