బిహార్: మూకదాడులపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసిన సెలబ్రిటీలపై దేశద్రోహం కేసును బిహార్ పోలీసులు మూసివేశారు. పస లేని ఆరోపణలతో, చిల్లర పిటిషన్ దాఖలు చేసినందుకు న్యాయవాది సుధీర్ ఓజాపై కేసు నమోదు చేయాలని...
ఢిల్లీ పోలీసులు జెఎన్యు స్టూడెంట్స్ యూనియన్ మాజీ నాయకుడు కన్నయ్య కుమార్పై దేశద్రోహం నేరం కింద ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మూడేళ్ల క్రితం ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ క్యాంపస్లో చోటు చేసుకున్న...