ఏపి హైకోర్టు న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ బిశ్వభూషణ్
ఏపి హైకోర్టుకు నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు గురువారం ప్రమాణం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో న్యాయమూర్తులు జస్టిస్ ఏవి రవీంద్ర బాబు, జస్టిస్ డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ సాగర్, జస్టిస్ బండారు శ్యామ్ సుందర్,...