పట్టాలు తప్పిన సీమాంచల్ ఎక్స్ప్రెస్, ఏడుగురు మృతి
పాట్నా, ఫిబ్రవరి3: బిహార్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సీమాంచల్ ఎక్స్ప్రెస్ రైలు హజీపూర్ వద్ద నేటి తెల్లవారుజామున పట్టాలు తప్పింది. తొమ్మిది బోగీలు పట్టాలు తప్పడంతో ఏడుగురు మృతిచెందారు. 24 మంది తీవ్రంగా...