గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మహిళలు మృతి
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ పంటకాలువలో దూసుకువెళ్లి బొల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో 20 మంది గాయలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడికక్కడే...