NewsOrbit

Tag : shadnagar

టాప్ స్టోరీస్

దిశ కేసులో చార్జిషీట్ రెడీ ?

Mahesh
హైదరాబాద్‌: వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసు దర్యాప్తులో సైబరాబాద్‌ పోలీసులు వేగాన్ని పెంచారు. ఈ నెలాఖరులో పూర్తి సాక్ష్యాధారాలతో చార్జిషీటును ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో పొందుపర్చనున్నారు. ఈ కేసులో మొత్తం 30 మంది సాక్షుల...
టాప్ స్టోరీస్

పోలీస్ ‘జస్టిస్’…’దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా సంచలనం కల్గించిన దిశ హత్యాచార ఘటన నలుగురు నిందితులు ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. ఎక్కడైతే దిశను కాల్చారో, సరిగ్గా అదే ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ...
టాప్ స్టోరీస్

‘దిశ’ హత్యోదంతం.. నిందితులకు ఉరేసరి!

Mahesh
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ వెటర్నరీ డాక్టర్ ‘దిశ’ హత్యోదంతం పార్లమెంట్‌లోను కుదిపేసింది. ఈ ఘటనను రాజ్యసభలో పలువురు సభ్యులు తీవ్రంగా ఖండించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలు కఠినంగా...
టాప్ స్టోరీస్

‘ఆ నలుగురిని ఎన్‌కౌంటర్ చేయండి’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యోదంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రియాంక హత్య కేసు నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రియాంకరెడ్డిపై అఘాయిత్యానికి ఒడిగట్టినవారిని కఠినంగా శిక్షించాలని...
టాప్ స్టోరీస్

షాద్‌నగర్ కోర్టుకు నిందితులు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పశువైద్యురాలు ప్రియాంకరెడ్డి హత్యోదంతంపై ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. ఈ హత్య కేసులో నలుగురు నిందితులను శనివారం షాద్‌నగర్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిందితులను ఉరిశిక్ష వేయాలంటూ షాద్‌నగర్‌ పోలీస్ స్టేషన్ ఎదుట...
టాప్ స్టోరీస్

ప్రియాంకారెడ్డి హత్యపై గొంతెత్తారు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి‌పై జరిగిన అమానుషం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆమెపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి కిరాతకంగా చంపి తగులబెట్టిన ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. అందరూ తమ...
టాప్ స్టోరీస్

నలుగురు మానవ మృగాళ్ల పనే

sharma somaraju
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం కల్గించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్య ఘటనలో ప్రజల హృదయాలను పిండేసే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ శివారులోని చటాన్‌పల్లి వద్ద...
న్యూస్

మహిళా పశువైద్యాధికారిణి దారుణ హత్య

sharma somaraju
హైదరాబాద్: షాద్‌నగర్‌లో దారుణ సంఘటన చోటుచేసుకున్నది. ఒక మహిళా వెటర్నరీ డాక్టర్‌ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. నిన్న సాయంత్రం ఆస్పత్రికి వెళ్లిన పశువైద్యాధికారిణి...