Manipur Violence: హైదరాబాద్ కు క్షేమంగా చేరుకున్న తెలుగు విద్యార్ధులు
Manipur Violence: మణిపూర్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్ధులు హైదరాబాద్ చేరుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో విద్యార్ధులను మణిపూర్ రాజధాని ఇంపాల్ నుండి శంషాబాద్ తీసుకొచ్చారు. ఏపి, తెలంగాణకు చెందిన 178 మంది...