‘మహా’ పంచాయతీలో సుప్రీం కీలక ఆదేశాలు .. ఉద్దవ్ కు ఊరట
మహారాష్ట్రలోని శివసేన పంచాయతీకి సంబంధించి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే వర్గానికి సుప్రీంలో ఊరట లభించింది. శివసేన తిరుగుబాటు నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి...