NewsOrbit

Tag : shivsena

జాతీయం ట్రెండింగ్ న్యూస్

Maharashtra Crisis: మహా సీఎంగా ఏక్‌నాథ్ శిందే.. డిప్యూటి సీఎంగా ఫడ్నవీస్.. మూహూర్తం ఖరారు

sharma somaraju
Maharashtra Crisis: మహారాష్ట్రలో కొద్ది రోజులుగా నెలకొన్న రాజకీయ సంక్షోభానికి నేటితో తెరపడనుంది. బలనిరూపణ అంశంపై నిన్న సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పు తర్వాత కొద్ది నిమిషాల్లోనే ముఖ్యమంత్రి పదవికి ఉద్దవ్ ఠాక్రే...
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Maha Political Crisis: ‘మహా’ సంక్షోభంలో కీలక మలుపులు.. అటు షిండే ..ఇటు ఉద్దవ్ కీలక ప్రకటనలు

sharma somaraju
Maha Political Crisis: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. గోహాతిలోని ఫైవ్ స్టార్ హోటల్ లో శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ఏక్ నాథ్ షిండే కీలక ప్రకటన చేశారు....
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Rajiv Gandhi Khel Ratna: మోడీ నిర్ణయాలపై మరో సారి మండిపడిన శివసేన..!!

sharma somaraju
Rajiv Gandhi Khel Ratna: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విధానాలపై మరో సారి శివసేన మండిపడింది. బీజేపీతో దోస్తాన్ ఖటీఫ్ అయిన తరువాత తరచు కేంద్రంలోని మోడీ విధానాలను చరచు శివసేన తప్పుబడుతోంది. శివసేన...
న్యూస్ రాజ‌కీయాలు

కంగనా..! ఈ విషయాల్లో ఓవర్ అవుతున్నట్టుంది..!

Muraliak
కంగనా రనౌత్.. బాలీవుడ్ లో ఈమెకు ఫైర్ బ్రాండ్ అని పేరు ఉంది. సినిమాల్లో ఆమె పోషించే పాత్రలు కూడా అదేస్థాయిలో ఉంటాయి. ముంబై పోలీసులు, శివసేన, మీడియా.. అందరూ ఆమెకు వ్యతిరేకంగా మారారు....
న్యూస్

పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ (పీవోకే)గా మారిన ముంబై.. కంగ‌నా ర‌నౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Srikanth A
బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ముంబై పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ (పీవోకే)గా మారింద‌ని ఆరోపించింది. ఈ మేర‌కు ఆమె ట్వీట్ చేసింది. బ్రిహాన్‌ముంబై మునిసిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) అధికారులు బుధ‌వారం...
న్యూస్

రామ మందిర నిర్మాణ భూమి పూజ‌.. ఏ సీఎంకూ ఆహ్వానం లేదు..!

Srikanth A
ఆగ‌స్టు 5వ తేదీన అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణానికి భూమి పూజ నిర్వ‌హించ‌నున్న విష‌యం విదిత‌మే. ఆ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోదీ స‌హా ప‌లువురు ముఖ్య‌మైన నేత‌లు, అతిథులు 150 మంది వ‌ర‌కు హాజ‌రు కానున్నారు....
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఓహ్ – ఇలాంటి రాజకీయ స్కెచ్ లు కూడా ఉంటాయా… భేష్ అనాలో భయపడాలో తెలీయడం లేదు !

siddhu
దేశం మొత్తాన్ని కాషాయం తో నింపేయాలన్న వ్యూహంతో ముందుకు వెళ్తున్న భారతీయ జనతా పార్టీ ఏ అవకాశాన్నీ వదలడంలేదు. వరుసపెట్టి రాష్ట్రాలను తమ అధీనంలోకి తెచ్చుకుంటూ గోవా నుండి మొదలు పెట్టి కర్ణాటక వరకు...
టాప్ స్టోరీస్

ముంబైపై పట్టుకోసం కుట్ర చేశారు: బిజెపి

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: మహారాష్ట్ర పరిణామాలపై బిజిపి అధికారికంగా నోరు విప్పింది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైపై పట్టుకోసం కుట్ర పన్నారని ఎన్‌సిపి – కాంగ్రెస్‌పై బిజెపి ఆరోపణ చేసింది. కేంద్రమంత్రి రవిశంకర్...
న్యూస్

వాస్తు బాగోలేదని.. ఫ్రీ ఫ్లాట్ వదిలేశారు

Kamesh
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై లాంటి నగరాల్లో అద్దెకు ఇల్లు దొరకడమే కష్టం. అలాంటిది లాటరీలో ఉచితంగా ఫ్లాట్లు గెలుచుకోవడం అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్...