ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. 1229 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు..ఎందుకంటే..?
అనంతపురం జిల్లాలో ఫేషియల్ యాప్ అటెండెన్స్ ఆలస్యంగా వేసిన 1229 మంది ఉపాధ్యాయులకు డీఇఓ సాయి రాం గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఉద్యోగుల ఆన్ లైన్ హజరు పాఠశాల అటెండెన్స్ యాప్...