NewsOrbit

Tag : siddaramaiah

జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

కర్ణాటకలో కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం .. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సిద్ద రామయ్య, డిప్యూటిగా డీకేఎస్

sharma somaraju
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరింది. ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, డిప్యూటి సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు 8 మంది మంత్రులు ప్రమాణం చేశారు. గవర్నర్ ధవర్ చంద్ గెహ్లాట్ ప్రమాణ...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Karnataka: అధినేతల ఒత్తిడితో మెత్తబడిన డీకే శివకుమార్ ..! నూతన ప్రతిపాదనకు ఒకే ..?  సీఎంగా సిద్దరామయ్యే.. కానీ..

sharma somaraju
Karnataka: గత నాలుగు రోజులుగా ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్ధి వ్యవహారానికి పరిష్కారం కుదిరినట్లు తెలుస్తొంది. కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Karnataka: సిద్దా రామయ్యకే మొగ్గు చూపిన కాంగ్రెస్ అధిష్టానం..? హైకమాండ్ నిర్ణయంపై డీకే శివకుమార్ అసంతృప్తి

sharma somaraju
Karnataka:  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలవడిజ నాలుగు రోజులు గడుస్తున్నా సీఎం ఎవరు అన్నదానిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి రాలేకపోయింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి. అధికారంలోకి రావడానికి తన కృషి...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

సిద్ద రామయ్య వైపే ఎమ్మెల్యేల మొగ్గు..?

sharma somaraju
కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రంలో అఖండ మెజార్టీ సాధించిన కాంగ్రెస్ .. కర్ణాటక సీఎం అభ్యర్ధి ఎంపికపై ఎటూ తేల్చుకోలేకపోతున్నది. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ద...
న్యూస్

Siddaramaiah: బీజెపీ నేతలు తాలిబన్లతో సమానమంటూ కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju
Siddaramaiah: దేశంలో ఓట్లు సీట్లతో సంబంధం లేకుండా బీజేపీ పలు రాష్ట్రాల్ల్ అధికారాన్ని కైవశం చేసుకున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో బీజేపికి బలం లేకపోయినా ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను గుప్పిట పెట్టుకుని అధికారాన్ని...
న్యూస్ రాజ‌కీయాలు

కర్నాటక పీసీసీ చీఫ్ నివాసంలో, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు

Special Bureau
  (బెంగళూరు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) కర్నాటక పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్ ఇంటిపైనా, ఆయన కార్యాలయాలపైనా సీబీఐ అదికారులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. అవినీతికి సంబంధించి కర్నాటక, ముంబాయి ఇతర...
న్యూస్

కర్ణాటకలో 2వేల కోట్ల కరోనా స్కామ్..! నిజమేనా?

Muraliak
కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడించేస్తోంది. ప్రతి రాష్ట్రంలో రోజూ కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశా ఆర్ధిక రంగంతోపాటు రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితులు కూడా సంక్షోభంలో ఉంటున్నాయి. వ్యవస్థను నడిపించడం కంటే కోవిడ్...
టాప్ స్టోరీస్

కర్ణాటకలో దూసుకెళ్తున్న కమలనాథులు

Mahesh
బెంగళూరు: కర్ణాటక ఉపఎన్నికల ఫలితాల అధికార బీజేపీకి చెందిన మెజార్టీ అభ్యర్థులు ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు.11 చోట్ల బీజేపీ, రెండు చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఎన్నికల ఫలితాల్లో తేడావస్తే ప్రభుత్వమే పడిపోయే ప్రమాదం...
టాప్ స్టోరీస్

కర్ణాటక ఉపఎన్నికలపై వ్యూహమేంటి?

Mahesh
బెంగళూరు: కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉపఎన్నికలపై విపక్ష కాంగ్రెస్ దృష్టి సారించింది. అధికార బీజేపీని ఉపఎన్నికల్లో మట్టికరిపించేందుకు కాంగ్రెస్ నేతలు పథక రచన చేస్తున్నారు. కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలతో...
టాప్ స్టోరీస్

కర్ణాటకలో కాంగ్రెస్ నేతలే ఐటీ టార్గెట్!

Mahesh
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ కు చెందిన కీలక నేతల ఇళ్లపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. తాజా మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వర ఇంటిపై గురువారం ఉదయం ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.  పరమేశ్వరతోపాటు...
న్యూస్

అబ్బే..అది ప్రేమతో వేసిన చెంపదెబ్బ

Siva Prasad
బెంగళూరు: అనుచరుడి చెంప చెళ్లుమనిపించిన కర్నాటక కాంగ్రెస్ నేత సిద్దరామయ్య ప్రేమ కొద్దీ చెంప దెబ్బ కొట్టానని అంటున్నారు. మైసూరు విమానాశ్రయంలో మొబైల్ ఫోన్‌లో మాట్లాడమన్నందుకు నందనహల్లి రవి అనే అనుచరుడిని మాజీ ముఖ్యమంత్రి...
టాప్ స్టోరీస్

సిద్దరామయ్య.. అపర దూర్వాసుడు

sharma somaraju
మైసూర్: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మరో సారి తన అసహనాన్ని ప్రదర్శించారు. మైసూర్ విమానాశ్రయంలో తన వ్యక్తిగత సహాయకుడి చెంప చెళ్లుమనిపించి మరో సారి వార్తల్లోకి ఎక్కారు. ఈ...
టాప్ స్టోరీస్

జైపాల్ పాడె మోసిన కన్నడ నేతలు

sharma somaraju
  హైదరాబాదు: కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న కర్నాటక మాజీ స్పీకర్ రమేష్‌కుమార్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కలిసి జైపాల్‌రెడ్డి...
టాప్ స్టోరీస్

యదియూరప్ప బలనిరూపణ నేడే!

Siva Prasad
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి యదియూరప్ప ఈరోజు అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్నారు. 14 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ శాసనసభ స్పీకర్ రమేష్ కుమార్ ఆదివారం తీసుకున్న సంచలన నిర్ణయంతో బిజెపి ప్రభుత్వానికి తేలికగా...