టీటీడీ తరపున బెజవాడ కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
శ్రీదేవిశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ శ్రీ కనక దుర్గ అమ్మ వారికి టీటీడీ తరపున చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు ఇవేళ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ దంపతులకు ఆలయ...