ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీలకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. రూ.3లక్షల సొంత...