KA Paul: మళ్లీ సిరిసిల్లకి వెళ్తా… పాదయాత్ర చేస్తానంటున్న కేఏ పాల్..!!
KA Paul: సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళ్ళిన ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కెఏ పాల్ పై మొన్న దాడి జరగడం తెలిసిందే. సిద్దిపేట జిల్లా జక్కాపూర్ వద్ద...