మావోయిస్టుల్లో చేరడానికి రాష్ట్రపతి అనుమతి కోరింది ఎవరు ? ఏమా కథ?
రాష్ట్రంలో సంచలనం రేపిన తూర్పుగోదావరి జిల్లా శిరోముండనం కేసు బాధితుడు తన విషయంలో రాష్ట్రపతి జోక్యాన్ని కోరుతూ ఆయనకి నేరుగా లేఖ రాయడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. భారత రాష్ట్రపతి తనకు...