ఒంటిమిట్టలో వైభవంగా సీతారాముల కళ్యాణం
ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. పండు వెన్నెల్లో స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణకు సీఎం వైఎస్ జన్మోహనరెడ్డి రావాల్సి...