తెలుగు రాష్ట్రాల్లో ఇవేళ ఉదయం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం పాలైయ్యారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మనూరు గేట్ సమీపంలో కారును ఢీసీఎం ఢీకొన్న ఘటనలో నలుగురు...
Breaking: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరి కొందరు గాయపడ్డారు. ఛత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన పలువురు కారులో భద్రాచలం వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా చింతూరు మండలం...
హైదరాబాద్ జవహర్ నగర్ లో తీవ్ర విషాదకర ఘటన జరిగింది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో ఉన్న మల్కాపురంలోని ఎర్రగుంట చెరువులో ఈతకు దిగిన ఆరుగురు దుర్మరణం చెందారు. స్థానిక మదర్సా పాఠశాలలో...
Breaking: ఏపి – కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండలంలో తీవ్ర విషాదకరమైన ఘటన జరిగింది. పంట కోతల కోసం వెళ్లిన కూలీలు విద్యుతాఘాతంతో దుర్మరణం చెందారు. ఈ ఘటనలో నలుగురు...
కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లాలో కారును లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. కారును లారీ ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గురమిత్కల్ మండలం...
Fire Accident: ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘోర అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం కాగా...
Breaking: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతార్పూర్లోని బీజాపూర్ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుతాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. ఇంట్లో ఉన్న ట్యాంకు శుభ్రం చేస్తున్న క్రమంలో వీరు విద్యుత్ షాక్ కు...