most downloaded apps: 2021వ సంవత్సరంలో యాప్ స్టోర్ మరియు ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లలో ఎటువంటి యాప్స్ ను ఎక్కువ మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. మరియు ఏ యాప్స్ ను ప్రజలు ఎక్కువగా...
skin problems: స్మార్ట్ ఫోన్ మన జీవితంలో విడదీయలేని ఒక ముఖ్యమైన భాగంగా తయారయింది. అయితే ఫోన్ను గంటల తరబడి వాడటం వల్ల మన ఆరోగ్యానికి, చర్మానికి చాలా హాని కలుగుతుంది అని...
careplex vitals app: దేశంలో కరోనా రెండవ దశ తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. మొదటి దశతో పోల్చుకుంటే రెండవ దశలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. వ్యాధి తీవ్రత అధికంగా ఉంది. గత ఏడాది...
Teenagers: ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ లు ఉంటున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లను ఎక్కువగా కొంటున్నది మరియు ఉపయోగిస్తున్నది యువతే. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ల...
Teenagers and Social media: ఈ కాలం లో సోషల్ మీడియా వలన ఎంత ఉపయోగం ఉందో అన్ని నష్టాలు ఉన్నాయన్న విషయం అందరికి తెలిసిందే. Teenagers and Social media సోషల్ మీడియా...
ఈ ఆధునిక యుగంలో మనిషి నిత్యావసర వస్తువులలో మొబైల్ కూడా ఒక భాగమైంది. మనిషి తినకుండా కొన్ని గంటలు కూడా ఉండగలుగుతున్నాడు కానీ ఫోన్ లేనిది ఒక క్షణం కూడా గడవదు. ముఖ్యంగా స్మార్ట్...
చైనా దేశం కుట్ర పూరిత చర్యలకు పూనుకుందనే సమాచారంతో మన దేశ ప్రభుత్వం చైనా వస్తువుల మీద ఎన్నో ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అలాగే చైనా మన బార్డర్ లో చేసే పలు...
అమెరికన్ ఆటో దిగ్గజం ఫోర్డ్ ఇండియా, భారత మార్కెట్లో గడచిన కొద్ది సంవత్సరాలుగా ప్రతి ఏటా డిసెంబర్ నెలలో ‘మిడ్నైట్ సర్ప్రైజ్’ పేరిట షోరూమ్లను అర్థరాత్రి వరకు తెరచి ఉంచుతుంది.. కారును కొనుగోలు...
ప్రతి ఒక్కరి చేతిలో సెల్ఫోన్ ఈరోజు సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా చిన్నపిల్లలు యువతరం ఇది లేకుండా కాలం వెళ్లబుచ్చలేకపోతున్నారు. సాంకేతిక విప్లవం ఇండియాలో గ్రామాలను దాటి అడవులను సైతం తాకింది. అందులోనూ రిలయన్స్ జీఓ...
విశ్రాంతికి సమయం కరువైంది. నిద్రలేక కొందరు బాధపడుతుంటే.. నిద్రపోవటానికి సమయం లేదని మరికొందరు బాధపడుతూ ఉంటారు. అయితే గాఢమైన నిద్రకు ప్రస్తుతం టెక్ యుగం ఆటంకంగా మారుతుంది. నిద్రకు కూడా సమయం...
తక్కువ ధరలకే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను అందించడంలో రియల్మి పేరుగాంచింది. ఈ క్రమంలోనే రియల్మి ఇప్పటికే అలాంటి ఎన్నో ఫోన్లను విడుదల చేసింది. తాజాగా సి15 క్వాల్కామ్ ఎడిషన్ పేరిట మరొక ఫోన్ను...
ప్రభుత్వాలు ఎంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నా చోరీలకు పాల్పడే దుండగులు మాత్రం తగ్గడం లేదు. రోజుకో రకంగా చోరీలు చేస్తూనే వస్తున్నారు. ఇలా ఇంకో రకమైన చోరీ తమిళనాడు లో జరిగింది. సెల్...
తక్కువ ధరలకే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేసి వినియోగదారులకు అందించడంలో ఒప్పో కంపెనీ కూడా పేరుగాంచింది. ఆ కంపెనీ ఎప్పటికప్పుడు నూతన ఫీచర్లతో ఫోన్లను రూపొందించి వినియోగదారులకు అందిస్తుంటుంది. అందులో భాగంగానే...
భారత దేశ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ప్రస్తుతం ఎంతటి పోటీ ఉందో అందరికీ తెలిసిందే. తక్కువ ధరలకే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను అందించేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. అయితే ఈ పోటీని...
భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో కంపెనీల మధ్య ఎంతటి పోటీ ఉందో అందరికీ తెలిసిందే. తక్కువ ధరలకే కంపెనీలు అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ట్రాన్షన్ హోల్డింగ్స్ అనే...
శాంసంగ్ కంపెనీ గెలాక్సీ సిరీస్లో సరికొత్త ఫోన్ను గెలాక్సీ ఎఫ్41 పేరిట విడుదల చేసింది. శాంసంగ్ సంస్థ ఎఫ్ సిరీస్ను కొత్తగా ఈ ఫోన్తో ప్రవేశపెట్టింది. దీంట్లో అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ధర...
మొబైల్స్ తయారీదారు రియల్మి కొత్తగా రియల్మి 7ఐ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భారత్లో బుధవారం విడుదల చేసింది. ఇప్పటికే రియల్మి 7, 7ప్రొ ఫోన్లు విడుదల కాగా ఆ సిరీస్లో ఈ...
పోకో కంపెనీ పోకో సి పేరిట భారత్లో ఓ నూతన స్మార్ట్ ఫోన్ను మంగళవారం విడుదల చేసింది. ఇందులో రెడ్మీ 9సి తరహా స్పెసిఫికేషన్లు ఉన్నాయి. పోకో సి3 ఫోన్లో 6.53 ఇంచుల హెచ్డీ...
తక్కువ ధరలకే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేసి అందివ్వడంలో ఇన్ఫినిక్స్ పేరుగాంచింది. ఆ కంపెనీకి చెందిన ఫోన్లు కూడా యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరొక కొత్త స్మార్ట్ ఫోన్ను...
సాఫ్ట్వేర్ సంస్థ గూగుల్ పిక్సల్ సిరీస్లో కొత్త ఫోన్లను తాజాగా విడుదల చేసింది. పిక్సల్ 4ఎ 5జి, పిక్సల్ 5 పేరిట ఆ ఫోన్లు విడుదలయ్యాయి. పిక్సల్ 5 ఫోన్లో.. 6 ఇంచుల డిస్ప్లేను...
మోటోరోలా కంపెనీ ఎప్పటికప్పుడు ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను తయారు చేసి విడుదల చేస్తూనే ఉంటుంది. మోటోరోలా ఫోన్లు మన్నికకు, నాణ్యతకు పెట్టింది పేరుగా మారాయి. అవి ఎక్కువ రోజుల మన్నికగా ఉండడమే...
షియోమీ నుంచి విడిపోయి సొంత కంపెనీగా ఏర్పడినప్పటి నుంచి పోకో పలు ఆకట్టుకునే స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ వస్తోంది. పోకోకు చెందిన దాదాపు అన్ని ఫోన్లు ఇప్పటి వరకు కస్టమర్లను ఆకట్టుకున్నాయి. అయితే...
తక్కువ ధరకే, ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేసి వినియోగదారులకు అందించడంలో రియల్మి పేరుగాంచింది. ఆ కంపెనీకి చెందిన ఫోన్లకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ కంపెనీ...
ఆకట్టుకునే ఫీచర్లతో స్మార్ట్ఫోన్లను బడ్జెట్ ధరకే అందించే కంపెనీగా షియోమీ పేరుగాంచింది. తక్కువ ధరలకే అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఎన్నో ఫోన్లను ఇప్పటికే ఆ కంపెనీ విడుదల చేసింది. అందులో భాగంగానే తాజాగా మరొక...
(గుంటూరు నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. నగరాలు, పట్టణాలు మొదలు కొని కుగ్రామాలలో కూడా యువతీ, యువకులు, పెద్దలు స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు....
ఒప్పో కంపెనీ ఇటీవలే ఎఫ్17 ప్రొ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దాని కన్నా కొంచెం తక్కువ ధరకు, దాదాపుగా అందులో ఉన్న లాంటి ఫీచర్లతోనే...
శాంసంగ్ కంపెనీ ఎప్పటికప్పుడు వినూత్న రీతిలో భిన్నమైన ఫీచర్లతో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లను తీర్చిదిద్ది వినియోగదారులకు అందిస్తుంటుంది. అందులో భాగంగానే శాంసంగ్ ఫోన్లు జనాలను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఇక తాజాగా శాంసంగ్ మరొక...
షియోమీ నుంచి విడిపోయి పోకో ఒక స్మార్ట్ ఫోన్ బ్రాండ్గా అవతరించినప్పటి నుంచి ఆ బ్రాండ్ కింద పలు ఆకట్టుకునే స్మార్ట్ ఫోన్లు విడుదలయ్యాయి. ఇప్పటి వరకు పోకో విడుదల చేసిన అన్ని ఫోన్లు...
రియల్మి కంపెనీ వినియోగదారులను ఆకట్టుకునేలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోన్స్ ను మార్కెట్లో విడుదల చేస్తుంటుంది. ప్రీమియం ఫోన్లలో ఉండే ఫీచర్లను తన ఫోన్లలో రియల్మి అందిస్తుంది. అందుకనే ఆ కంపెనీ ఫోన్లంటే మొబైల్...
భారత్లో ప్రస్తుతం మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్కు గిరాకీ చాలా పెరిగింది. అందులో భాగంగానే కంపెనీలు కూడా ఆ ఫోన్లనే ఎక్కువగా విడుదల చేస్తున్నాయి. వాటిలో ఫీచర్లు ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అలాగే ధర...
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను కొనాలని చూసే వారిలో చాలా మంది తక్కువ ధర కలిగి ఉండి, ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్ అయితే బాగుంటుందని ఆలోచిస్తుంటారు. అందుకు అనుగుణంగానే ఫోన్లను ఎంపిక చేసుకుని కొనుగోలు...
చైనా కంపెనీ షియోమీ.. రెడ్మీ సిరీస్లో కొత్త స్మార్ట్ ఫోన్ రెడ్మీ 9 ను ప్రవేశపెట్టింది. గురువారం ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. దీంట్లో 6.53 ఇంచుల డిస్ ప్లేను ఇచ్చారు. 2.3...
హెచ్ఎండీ గ్లోబల్ రెండు కొత్త నోకియా ఆండ్రాయిడ్ ఫోన్స్ ను లాంచ్ చేసింది. నోకియా 5.3, నోకియా సి3 పేరిట ఆ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. నోకియా 5.3 ఫోన్లో 6.55 ఇంచుల డిస్...
రియల్మి కంపెనీ బడ్జెట్ ధరలకే రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్ ను లాంచ్ చేసింది. రియల్ మి సి12, సి15 ఫోన్స్ను విడుదల చేశారు. రియల్ మి సి12లో 6.5 ఇంచెస్ డిస్ ప్లే,...
హువావే కంపెనీ హానర్ 9ఎస్, 9ఎ ఫోన్లను శుక్రవారం భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ రెండు ఫోన్ల ధరలు చాలా తక్కువ. హానర్ 9ఎస్లో.. 5.45 ఇంచుల డిస్ప్లేను ఇచ్చారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో...
గెలాక్సీ ఎం31ఎస్ స్మార్ట్ఫోన్ను శాంసంగ్ భారత మార్కెట్లో గురువారం విడుదల చేసింది. ఇందులో 6.5 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఇచ్చారు. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది....
బడ్జెట్ ధరలో లభించే ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నారా ? అయితే శాంసంగ్ మీ కోసమే ఓ కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. గెలాక్సీ ఎం01 కోర్ ఫోన్ భారత మార్కెట్లో విడుదలైంది. ఇది...
షియోమీ కంపెనీ రెడ్మీ 9 సిరీస్లో కొత్త ఫోన్లను విడుదల చేయనుంది. ఆగస్టు 4న ఈ ఫోన్లను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. అమెజాన్తోపాటు ఎంఐ ఆన్లైన్ స్టోర్లలో ఈ ఫోన్లు లభిస్తాయి. రెడ్మీ 9,...
వన్ప్లస్ కంపెనీ వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ను భారత్లో విడుదల చేసింది. ఇందులో 6.44 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేను ఇచ్చారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. అందువల్ల దీంతో గేమ్స్ను...
చైనా కంపెనీ షియోమీ భారత మార్కెట్లో మరో కొత్త స్మార్ట్ఫోన్ను సోమవారం విడుదల చేసింది. రెడ్మీ నోట్ 9 ఇప్పుడు దేశంలో మొబైల్ ప్రియులకు లభిస్తోంది. ఇందులో అద్భుతమైన ఫీచర్లను ఏర్పాటు చేశారు. 6.53...
వివో కంపెనీ X50, X50 ప్రొ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లలోనూ పలు ఫీచర్లను కామన్గా అందిస్తున్నారు. ఈ రెండింటిలోనూ 6.56 ఇంచుల అమోలెడ్ డిస్ప్లేను ఇచ్చారు. ఇది...
శాంసంగ్ కంపెనీ గెలాక్సీ ఎం01ఎస్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ను గురువారం భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ తక్కువ ధరకే లభిస్తోంది. ఇందులో 6.2 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేయగా.. ఇది హెచ్డీ ప్లస్...
రియల్మి సి11 ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ ఇండియాలో మంగళవారం విడుదలైంది. ఇందులో అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా చాలా తక్కువే. ఈ ఫోన్లో హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ ఉన్న 6.52 ఇంచుల డిస్ప్లేను ఇచ్చారు....
దేశీయ మొబైల్స్ తయారీదారు లావా.. జడ్ సిరీస్లో జడ్61 ప్రొ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భారత్లో గురువారం విడుదల చేసింది. ఇది మేడిన్ ఇండియా ఫోన్ కావడం విశేషం. యాంటీ చైనా...