(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకటి రెండు సినిమాల్లో నటిస్తే రాష్ట్రానికి వచ్చిన నష్టమేమీ లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జనసేన పార్టీకి సిబిఐ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ (డీడీసీఏ) ఆదివారం నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఏ) రసాభాసగా ముగిసింది. సమావేశంలో సభ్యులు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఒకరినొకరు నెట్టేసుకున్నారు. దీంతో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రోజుకొక ట్వీట్తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విమర్శలు గుప్పించే విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నానీ తాజాగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పౌరసత్వ సవరణ బిల్లుకు అనుకూలంగా పార్లమెంట్ ఉభయసభల్లో...
అమరావతి: రాజకీయ లబ్దికోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి వైఎస్ జగన్ అనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. జగన్మోహనరెడ్డి గతంలో, నిన్న...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే కటకటాల పాలు అవ్వడం ఖాయం. ఫేస్బుక్లో అభ్యంతరకర పోస్టులు పెట్టినందుకు ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఈ ఏడాది ముగియడానికి ఇంక ఎక్కువ రోజులు లేదు. 2019లో మన రాష్ట్రంలోని ప్రముఖులలో ఎవరి ప్రభ ఎంతో తెలుసుకోవాలని కుతూహలపడుతున్నారా. ఇయితే ఇదిగో చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మెట్రోను నేటి యువత హాట్ స్పాట్గా మారుస్తున్నాయి. ఢిల్లీ మెట్రో రైలులో ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. తోటి ప్రయాణికులు చూస్తున్నారనే జ్ఞానం లేకుండా కౌగిలింతలు, ముద్దులతో రోమాన్స్లో మునిగితేలారు. సీసీ...
అమరావతి: పట్టా దారు పాసు పుస్తకం కోసం రైతు వద్ద నుండి కార్యాలయం లోనే నిర్భయంగా లంచం తీసుకుంటూ కెమెరాకు చిక్కాడు ఓ రెవిన్యూ అధికారి. రాష్ట్రంలో అవినీతిపై పిర్యాదులు అధికంగా వస్తున్నాయని ముఖ్యమంత్రి...
అమరావతి: రాష్ట్రంలో ఇసుక అవినీతిపై జనసేన పోరాటం ఇప్పుడే ప్రారంభమయ్యిందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలపై జనసైనికులు నిఘా ఉంచాలంటూ పిలుపునిచ్చారు. జగన్ రెడ్డి తన ఇసుక...
అమరావతి: ఆరు నెలల్లో ‘మంచి’ ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్న జగన్ అయిదు నెలల్లోనే రాష్ట్రాన్ని ‘ముంచుతున్న’ ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. అందుకు పత్రికా కథనాలే...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై దేశ రాజధాని ఢిల్లీలో ఇలా అనుకుంటున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శనాస్త్రాలు సంధించారు. ద హిందూ ఆంగ్ల దినపత్రికలో ప్రచురించిన వ్యంగ్య చిత్రాన్ని (కాళ్లకు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వాట్సాప్ ద్వారా ఇండియాలో కొందరి మొబైల్ ఫోన్లను హ్యాకింగ్ చేశారన్న వార్త సంచలనం సృష్టిస్తోంది. వాట్సాప్ చాలా సురక్షితమైన యాప్ అనీ, దాని ద్వారా నడిపే మెసేజ్లూ, కాల్స్పై...