‘విద్యుత్ రంగాన్ని లాభాల బాటలోకి తేవాలి’
అమరావతి: రాష్ట్రంలో తక్కువ ధరకు అమ్ముతామని ముందుకు వచ్చే సోలార్, విండ్ పవర్ కంపెనీలను ప్రోత్సహించాలనీ, దీని వల్ల డిస్కంలకు తక్కువ ధరకే విద్యుత్ దొరుకుతుందనీ, తద్వారా భారం తగ్గుతుందనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి...