‘ధాన్యం కొనుగోళ్ల అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి’
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) రాష్ట్రంలో ధాన్యం సేకరణ, కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని గుంటూరు టీడీపీ పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ పేర్కొన్నారు. ధాన్యం సేకరణ, కొనుగోళ్లపై కేంద్ర...