కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర గురువారం 29వ రోజుకు చేరుకుంది. తన కుమారుడు రాహుల్ గాంధీ చేస్తున్న...