ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆభియోగాలపై మరో సారి స్పందించిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. నార్త్ కుట్ర అంటూ సంచలన కామెంట్స్..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతూనే ఉంది. ఈ కేసులో ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తున్న క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నేతల పేర్లు తెరపైకి వస్తుండటం...