YSRCP: అనర్హత పిటిషన్ల వ్యవహారంలో ..వైసీపీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరో సారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న విచారణకు హజరు కావాలని మరో...
AP Politics: వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణ రావాలంటూ శుక్రవారం ఏపీ అసెంబ్లీ స్పీకర్ నోటీసులు పంపించారు. ఈ నెల 29వ తేదీన స్పీకర్ కార్యాలయంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లపై విచారించనున్నారు....
YSRCP: శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు ఈ సారి ఎన్నికల్లో స్థానచలనం తప్పేలా లేదనే మాటలు వినబడుతున్నాయి. తమ్మినేని సీతారామ్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా...
AP Assembly Budget Session: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పదవ రోజైన మంగళవారం ప్రశ్నోత్తరాలు ప్రారంభం అయిన వెంటనే టీడీపీ సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు. ఫైబర్ గ్రిడ్ అవినీతిపై సభ్యుల ప్రశ్నకు మంత్రి...
AP assembly: ఏపి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కొత్త రూల్ ప్రవేశపెట్టారు. సభలోకి సభ్యులు సెల్ ఫోన్ లతో రాకూడదని స్పీకర్ సీతారామ్ రూలింగ్ ఇచ్చారు. దీనిపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం...
TDP MLA Ganta Srinivasa Rao: ఏపి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను నిరసిస్తూ గత ఏడాది ఫిబ్రవరి...
AP Assembly Budget Session: ఏపి అసెంబ్లీలో అయిదవ రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. కాగా టీడీపీ సభ్యుల ఆందోళనతో శాసనసభ మొదలైన కొద్దిసేపటికే వాయిదా పడింది. ప్రశ్నోత్తరాలు చేపట్టిన వెంటనే.. పశ్చిమ గోదావరి జిల్లా...
అసెంబ్లీ మార్షల్స్పై టీడీపీ సభ్యులు దాడి చేయడం సరికాదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. స్పీకర్గా తనకు ఉన్న అధికారం ప్రకారం నిర్ణయం తీసుకున్నానని దానికి మార్షల్స్ ఏమి చేస్తారు అని ప్రశ్నించారు....
ఏపి శాసనసభ శీతాకాల సమావేశాల్లో రెండవ రోజు మంగళవారం కూడా రగడ జరిగింది. టిడ్కో ఇళ్ల పంపిణీపై టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యులు ఆందోళన...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఈ ఒక్క రోజు శాసనసభ నిర్వహించాలని బిఏసి నిర్ణయించింది. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బిఏసి సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: శాసనసభ, శాసనమండలిలో ఇటీవల జరిగిన పరిణామాలపై గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం నిన్న గవర్నర్తో భేటీ అయ్యారు. నేడు శాసనమండలి...
అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావేశాల రెండో రోజు సభలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారం అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. సభలో...
అమరావతి: అసెంబ్లీ సమావేశాల తొలిరోజునే సభలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సీఎం జగన్ను కోరుతున్నట్లు స్పీకర్ తమ్మినేని అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు...
అమరావతి: రాజ్యాంగబద్దమైన చట్టసభల హక్కులను కాలరాయాలని చూడడం రాజ్యాంగాన్ని వ్యతిరేకించడమే అవుతుందని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. సభ్యుల హక్కులను హరిస్తే రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్టం కచ్చితంగా తన...
శ్రీకాకుళం: తుగ్లక్లకు మాత్రమే ఏపీ సీఎం జగన్ది తుగ్లక్ పాలనలా కనిపిస్తుందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో రాజధానిని తెలుగుదేశం పార్టీ నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమంపై చర్చ సందర్భంలో అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. సభలో చంద్రబాబు వర్సెస్ స్పీకర్ అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. తమకు మాట్లాడే అవకాశం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయంలో జరిగిన పరిణామాలు వేరని టీడీపీ సీనియర్ నేత, నాటి స్పీకర్ యనమల రామకృష్ణుడు అన్నారు. ఏపీ అసెంబ్లీ లాబీలో మీడియాతో...
అమరావతి: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు గతంలో అసెంబ్లీలో అవకాశం ఇవ్వకపోవడం తప్పేనని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆ పాపంలో తాను కూడా భాగస్వామినేనని.. అందుకు 15 ఏళ్లు అధికారానికి దూరంగా...
అమరావతి: సభలో ఉంటేనే స్పీకర్, బయటకు వస్తే స్పీకర్ కాదనే ధోరణి సరైంది కాదని యనమల అన్నారు. స్పీకర్ యనమల వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూ బహిరంగ లేఖ రాశారు. గొంగళి పురుగు పరిణామ క్రమంలో...
అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసిపిలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తీరాల్సిందేనని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టిడిపికి పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ హాయ్లాండ్ ఆస్థులపై కన్నేశారంటూ గురువారం శ్రీకాకుళంలో పరుషంగా వ్యాఖ్యానాలు చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం లోకేష్ నుంచి జవాబు...
అమరావతి: రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వాసిరెడ్డి పద్మతో మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో...
అమరావతి: ఏపి శాసనసభ నుండి వరుసగా నాల్గవ రోజు టిడిపి ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా డిమాండ్లపై తమ నాయకుడు చంద్రబాబుకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని నిరసన వ్యక్తం చేస్తూ...
అమరావతి: ఏపి అసెంబ్లీలో నేడు మరో నలుగురు టిడిపి సభ్యులను సస్పెండ్ చేశారు, అసెంబ్లీలో గురువారం కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై చర్చ సందర్భంలో నెలకొన్న గందరగోళం వీరి సస్పెన్షన్కు దారి తీసింది. ఈ...
అమరావతి: సీట్ల కేటాయింపుపై అసెంబ్లీలో బుధవారం అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. టిడిపి సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కె అచ్చెన్నానాయుడు ఒకరి సీటులో మరొకరు కూర్చోవడంపై అధికారపక్ష సభ్యులు...
అమరావతి: నన్ను భయపెట్టే వారు ఈ సభలో ఎవరూ లేరు, ఒక వేళ భయపెట్టినా భయపడను అని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. అసెంబ్లీలో మంగళవారం బడ్జెట్పై చర్చ జరుగుతున్న సందర్భంలో కాపు కార్పోరేషన్కు...
అమరావతి: వ్యక్తిగత దూషణలు చేశారంటూ అధికార, విపక్ష సభ్యులు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో శాసనసభలో గందరగోళ పరిస్థితి చోటుచేసుకుంది. బడ్జెట్ సమావేశాలలో ఐదవ రోజైన మంగళవారం ఆరోగ్యశ్రీపై చర్చ జరుగుతున్న సమయంలో సభా నియమాలపై...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు 14 పని దినాల పాటు నిర్వహించాలని బిఏసిలో నిర్ణయించారు. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బుధవారం జరిగిన బిఏసి సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, టిడిపి...
అమరావతి: శాసనసభలో ఎలా వ్యవహరించాలి, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నూతన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రెండు రోజు పాటు శిక్షణా...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతిగా కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఉప సభాపతిగా కోన రఘుపతి ఒక్కరే నామినేషన్ దాఖలు చేసినందున ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సభాపతి తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఉప...