(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భద్రతకోసం రోజుకు 1.62 కోట్ల రూపాయలు ఖర్టవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఎస్పిజి భద్రత ఒక్క ప్రధానికి మాత్రమే ఉంది. ఈ భద్రతకు రోజుకు...
న్యూఢిల్లీః మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీజీ) భద్రతను కేంద్రం వెనక్కి తీసుకుంది. అయితే, సీఆర్పీఎఫ్ భద్రతను ఆయనకు కొనసాగించనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఎస్పీజీ భద్రతపై సమీక్ష చేపట్టిన...