NewsOrbit

Tag : special status

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Vijayasai Reddy: కేంద్రానికి బీపీ పెంచి… ఆ వెంట‌నే ప్ర‌శంస‌లు పొందిన విజ‌య‌సాయిరెడ్డి

sridhar
Vijayasai Reddy: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి పార్ల‌మెంటు కేంద్రంగా చేసిన రాజ‌కీయం ఆస‌క్తిక‌రంగా మారింది. పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై తక్షణమే సభలో చర్చ...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Chandrababu Naidu: నాడు ‘జైల్లో పెట్టిస్తా..’ నేడు ‘ఇంటికొక్కరు పోరాడాలి’..! ఇదేం తీరు ‘బాబూ..!!

Muraliak
Chandrababu Naidu : చంద్రబాబు నాయుడు Chandrababu Naidu.. అధికారంలో ఉన్నప్పుడు తన మాటే శాసనం అనుకుంటూ దూసుకెళ్లిపోయారు చంద్రబాబు. తాను తీసుకున్నదే నిర్ణయం.. చెప్పిందే వేదం.. అనే రీతిలోనే పరిపాలన చేశారు. సీఎంగా...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

AP Special Status : బాబూ.., జగనూ.., మోడీ.. వెంకయ్య..! ఆ మాటకే “ప్రత్యేక హోదా”..!!

Srinivas Manem
AP Special Status : హైదరాబాద్ కి సముద్రమైనా రప్పిస్తాం.., విశాఖకు ఎడారైనా ఇస్తాం.., కానీ.. ఏపీకి మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వం అనేది బీజేపీ మాట..! అందుకు చాలా సాకులే తయారు చేసుకుంది..!! అవి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan : ఎంత ధైర్యం జ‌గ‌న్‌… మోడీ ముందే అలా చేసేశావు?

sridhar
YS Jagan : ఏపీ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర‌థ‌సార‌థి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోమారు త‌న వ్య‌క్తిత్వాన్ని చాటుకున్నారు. ఏపీ ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకునేలా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం గ‌లం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Jagan : జ‌గ‌న్ సెల్ఫ్ గోల్ … ఢిల్లీలో ఇలా జ‌రిగిందేంటో?!

sridhar
Jagan : ఏపీ ముఖ్య‌మంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాజ‌కీయ వ్యూహంపై మ‌రోమారు చ‌ర్చ జ‌రుగుతోంది.   ఓ వైపు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు , హిందుత్వ కేంద్రంగా...
న్యూస్ రాజ‌కీయాలు

కేంద్ర జల శక్తి మంత్రితో జగన్ భేటీ..!!

sekhar
వరుసగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఢిల్లీ టూర్ జాతీయస్థాయిలో అదేవిధంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీ బయల్దేరిన ఏపీ సీఎం జగన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్...
న్యూస్ రాజ‌కీయాలు

మరోమారు యూటర్న్ తీసుకున్న చంద్రబాబు..??

sekhar
అధికారంలో ఉన్న సమయంలో అనేక విషయాలలో చంద్రబాబు యూ టర్న్ తీసుకోవడం జరిగింది. ఏ విషయంపై కూడా స్పష్టమైన వైఖరి అవలంబించ కుండా బాబు వ్యవహరించిన తీరు 2019 ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి...
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ విషయంలో భారీ వ్యూహంతో కేంద్రం..!!

sekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి పార్టీ మెల్లమెల్లగా బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కంటే చాలా విషయాలలో ప్రభుత్వం పై బిజెపి పోరాడుతూ వస్తుంది. రాష్ట్రంలో బిజెపి పార్టీకి చెందిన కీలక నాయకులు…...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ దక్షతకు అగ్నిపరీక్ష పెడుతున్న ఆ రెండు అంశాలు! వాట్ నెక్స్ట్?

Yandamuri
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అతి కీలకమైన రెండు అంశాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కనుక మెతకవైఖరి అవలంబిస్తే ఆయన రాజకీయ భవిష్యత్తు శూన్యం అయ్యే ప్రమాదం పొంచి ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.కేంద్రం మెడలు...
న్యూస్

కేశినేని నానికి రాత్రికి రాత్రి ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది!

Yandamuri
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఒక్కసారిగా కేసరిలా మారిపోయారు! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే సమయం సందర్భం లేకుండా ఆ ఎంపీ గారు సీఎం ను...
రాజ‌కీయాలు

రాష్ట్రంలో ఇంకా బతికే ఉంది…”హోదా” రాజకీయం..!!

Muraliak
ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల తర్వాత దాదాపుగా తెరమరుగైపోయిన ‘ఏపీకి ప్రత్యేక హోదా’ అంశాన్ని సీఎం జగన్ మళ్లీ తట్టి లేపే ప్రయత్నం చేశారు. ఆగష్టు 15 వేడుకల్లో తన ప్రసంగంలో.. ‘పార్లమెంటులో కేంద్రం...
న్యూస్

మాజీ సీఎంపై లోకాయుక్త లో కేసు నమోదైతే అది చిన్న వార్తా? ఎవరిపైన? ఏమిటది?

Yandamuri
ఒక మాజీ ముఖ్యమంత్రి పై లోకాయుక్తలో కేసు నమోదైతే అది ఎంతో పెద్ద వార్త. కాని ఎల్లో మీడియాకు మాత్రం అది సింగిల్ కాలం వార్తలా కనిపించటం   దాన్ని ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా...
న్యూస్

జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్

Vihari
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితం జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. జెండా వందనం చేసిన జగన్...
Featured బిగ్ స్టోరీ

కేంద్రానికి జగన్ మార్క్ షాక్..!! ఇక..కోర్టులోనే..!!

DEVELOPING STORY
రాజధానుల చట్టం పైన అఫిడవిట్ దాఖలు ప్రత్యేక హోదా ఇస్తేనే విభజన చట్టం అమలు ఏపీలో మూడు రాజదానులు..సీఆర్డీఏ చట్టం రద్దు పై జరుగుతున్న న్యాయ పోరాటంలో ప్రభుత్వం కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఏపీ...
న్యూస్

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తరువాత సంచలన వ్యాఖ్యలు చేసిన బోస్..!!

sekhar
ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున ఎన్నికైన మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. అనంతరం మీడియాతో...
టాప్ స్టోరీస్

మోదీకి జగన్ లేఖ:ప్రత్యేక హోదా ప్లీజ్!

sharma somaraju
అమరావతి : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ ప్రధాని మోదీకి ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ ఎంపీ ఇటీవలే స్పష్టం చేయడం...
టాప్ స్టోరీస్

ప్రత్యేక హోదాకు మరో సారి ‘ప్లీజ్’!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాడే పరిస్థితి లేదనీ, అడుగుతూనే ఉంటామనీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చెప్పినట్లుగా వైసిపి పార్లమెంట్ సభ్యులు గురువారం మరో...
రాజ‌కీయాలు

‘టిడిపికి ‘హోదా’పై మాట్లాడే అర్హత లేదు’

sharma somaraju
అమరావతి: ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి మాట్లాడే అర్హత టిడిపికి లేదని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం సమస్యలపై టిడిపి సభ్యులు అనగాని సత్యప్రసాద్,...
టాప్ స్టోరీస్

ప్రత్యేక హోదాపై మళ్లీ జగన్ ఫోకస్?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ నేతలు చెబుతున్నా.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మాత్రం మళ్లీ దానిపైనే దృష్టి సారించారా ?వైసీపీ 22 మంది ఎంపీలతో మరోసారి హోదా కోసం...
టాప్ స్టోరీస్

ఇండియాకు పాక్ తపాలా బంద్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారత్- పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో తాజా భారత్ తో తపాలా సేవల్ని పాకిస్థాన్ నిలిపివేసింది. జమ్మూ కశ్మీర్‌‌‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని భారత్...
టాప్ స్టోరీస్

ప్రత్యేక హోదా ఉద్యమకారులకు తీపి కబురు!

Mahesh
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ గత ఐదేళ్ల కాలంలో ఉద్యమాలు చేసి, పోలీసు కేసులు ఎదుర్కొంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపై నమోదైన...
టాప్ స్టోరీస్

జమ్మూ కాశ్మీర్ బిల్లు తప్పుల తడక!

Mahesh
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో తప్పులు దొర్లాయి. మొత్తం ఈ బిల్లులో 52 తప్పులను గుర్తించారు. అయితే ఈ తప్పులను సరిచేస్తూ కేంద్రం గురువారం మూడు పేజీల తప్పొప్పుల పట్టికను విడుదల చేసింది. ఈ...
టాప్ స్టోరీస్

జగన్ 100 రోజుల పాలనపై చంద్రబాబు నిప్పులు!

Mahesh
కాకినాడ: వైఎస్ఆర్సీపీది విధ్వంసకర ప్రభుత్వమని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన టిడిపి విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసిపి సర్కార్‌పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసీపీ...
టాప్ స్టోరీస్

41 లక్షల మంది పౌరసత్వం గాల్లో!?

Mahesh
అసోంలో రాజకీయప్రకంపనలకు కారణమైన జాతీయ పౌరసత్వ రిజిష్టర్‌ (ఎన్‌ఆర్‌సీ) తుది జాబితా రేపు విడుదల కానుంది. ఏడాది క్రితం విడుదలైన మొదటి జాబితాలో రాష్ట్రంలోని 41 లక్షల మంది పేర్లు లేవు. శనివారం ఉదయం...
టాప్ స్టోరీస్

గవర్నర్‌ ఆహ్వానం మేరకే శ్రీనగర్‌ వచ్చా..

Mahesh
న్యూఢిల్లీః కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీతో పాటు… శ్రీనగర్ వెళ్లిన అఖిలపక్ష నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. పర్యటనకు పర్మిషన్ లేదంటూ వారితో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. జమ్మూ...
టాప్ స్టోరీస్

హోదా ఇచ్చే వారికే మా మద్దతు : జగన్

sarath
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే తమ మద్దతు అని ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఇండియాటుడే గ్రూప్‌ నిర్వహిస్తున్న ‘కాంక్లేవ్‌ 2019’లో జగన్...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఎపి బిజెపి నేతల ధైర్యం ఏమిటి!?

Siva Prasad
ఈ కేంద్ర ప్రభుత్వం హయాంలో చివరిదైన 2019 బడ్జెట్ లో సైతం మరోసారి ఆంధ్రప్రదేశ్ కు తీవ్రమైన అన్యాయమే జరిగింది. ఇలా బడ్జెట్ల లోనే కాకుండా అన్నిరకాల నిధుల కేటాయింపుల్లో కొత్త రాష్ట్రానికి ఏమాత్రం...
న్యూస్ రాజ‌కీయాలు

అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం: చాందీ

sharma somaraju
విజయవాడ, జనవరి 23: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో ఎవరితో పొత్తు లేకుండా పోటీ చేస్తుందని పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌చార్జి ఉమెన్ చాందీ...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ లెక్క కరెక్టేనా లేక మరో సెల్ఫ్ గోలా?

Siva Prasad
రాజకీయ నేతల పాదయాత్రల చరిత్రలోనే సుదీర్ఘమైన, రికార్డు స్థాయి పాదయాత్రను ఇటీవలే ముగించి మళ్లీ పాలిటిక్స్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు ఉద్యుక్తుడైన వైసిపి అధినేత జగన్ వచ్చీ రావడంతో తమ పార్టీ...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ప్రత్యేకహోదా వంచనపై ఢిల్లీలో వైకాపా గర్జన దీక్ష

sharma somaraju
ఢిల్లీ: ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వంచనపై గర్జన పేరుతో గురువారం దీక్షను చేపట్టారు. ప్రస్తుతం ఢిల్లీలో...
న్యూస్

27న ఢిల్లీలో వైఎస్సార్‌సిపి నిరసన

Siva Prasad
అమరావతి, డిసెంబరు25: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈనెల 27న వైఎస్సార్‌సీపీ ఢిల్లీలో ‘వంచనపై గర్జన’ దీక్షను చేపట్టనుంది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో ప్రభుత్వాల...