శ్రీచైతన్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు ఇక లేరు
శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు (75) కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఇవేళ అస్వస్థతకు గురి అవ్వడంతో హుటాహుటిన ఆయనను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స...