ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ‘జల వివాదం‘ గత కొద్ది నెలలుగా హాట్ టాపిక్ గా నడుస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కు జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో దానివల్ల తెలంగాణ రాష్ట్రంలోని...
రాయలసీమకు జగన్ మరో వరం ఇచ్చారు. ఇప్పటికే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మూడు టీఎంసీల నీరును ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రకటించిన జగన్ ఇప్పుడు అదే రాయలసీమకు విద్యుత్ వెలుగులు పంచడానికి...