YS Jagan: రాయలసీమ నుండి ఉత్తరాంధ్ర వరకూ జన సునామీని చూశామని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి వద్ద నిర్వహించిన సిద్దం సభలో ఆయన మాట్లాడారు. కరోనా...
YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. జగన్ బస్సు యాత్రలో కూటమి (టీడీపీ,జనసేన,బీజేపీ) పార్టీల నుండి వచ్చి చేరుతున్నారు. సీఎం జగన్ సమక్షంలో వారు పార్టీ కండువాలు కప్పుకుంటున్నారు. గత నెల 27న...
YS Sharmila: ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఆమె భర్త రామ్మోహన్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడప జిల్లాలో ఇవేళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు...
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శంఖారావం యాత్రకు శ్రీకారం చుట్టారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయడానికి లోకేష్ ఈ యాత్ర చేపట్టారు. తొలి...
Dharmana Prasada Rao: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫక్తు వ్యాపార దృక్పదం కల్పిన వ్యక్తి అని ఏపీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. మంత్రి ధర్మాన సోమవారం తను ప్రాతినిధ్యం...
Fire Accident: శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని ఆర్టీసీ సముదాయం సమీపంలో గల స్నేహ షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దుకాణంలో మంటలు చెలరేగినట్లుగా భావిస్తున్నారు. దుకాణ...
Amadalavalasa (Srikakulam): టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు భద్రతగా ఉన్న కమాండోలను చూసి రెచ్చిపోతున్నారనీ, వాళ్లని తీసేస్తే ఆయన పని ఫినిష్ అని...
Big Breaking: విశాఖ నుండి సీఎం జగన్ పరిపాలన సాగించేందుకు ముహూర్తం ఖరారు అయింది. ఈ మేరకు సీఎం జగన్ నేడు కీలక ప్రకటన చేశారు. శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు బుధవారం సీఎం...
Breaking: శ్రీకాకుళం జిల్లా పలాసలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ లో మంటలు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పక్కనే ఉన్న బ్యాటరీ, పెయింట్ షాపులకూ మంటల వ్యాపించాయి....
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రేపు (బుధవారం) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ పర్యటనలో సంతబొమ్మాళి మండలం మూలపేటలో పోర్టు నిర్మాణ పనులకు సీఎం జగన్...
Tragedy: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలో విషాదం చోటుచేసుకుంది. వంశధార కాల్వలో స్నానానికి వెళ్లిన ముగ్గురు మృతి చెందారు. మృతులు తండ్రీ కొడుకులు నాగరాజ్ , తులసీరాజ్, మరో వ్యక్తి వెంకట రమణగా గుర్తించారు....
Janasena: తుది శ్వాస విడిచే వరకూ రాజకీయాలను వదిలివెళ్లనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో వివేకానంద వికాస వేదికపై ఏర్పాటు చేసిన యువశక్తి సభలో పెద్ద సంఖ్యలో విచ్చేసిన...
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం నుండి అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా, ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న 40 ఇయర్స్ ఇండస్ట్రీ తమ్మినేని సీతారామ్ కు...
YSRCP: శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు ఈ సారి ఎన్నికల్లో స్థానచలనం తప్పేలా లేదనే మాటలు వినబడుతున్నాయి. తమ్మినేని సీతారామ్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా...
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో సారి ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష కార్యక్రమాన్ని బుధవారం సీఎం జగన్ ప్రారంభించరు. ఈ...
వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ, నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు, విద్యార్ధులు, ప్రజా సంఘాలతో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆముదాలవలసలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో స్పీకర్ తమ్మినేని...
Srikakulam: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శ్రీకాకుళం పర్యటనలో మాజీ కేంద్ర మంత్రి, వైసీపీ నాయకురాలు కిల్లి కృపారాణికి అవమానం జరిగింది. హెలిపాడ్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన కృపారాణిని పోలీసులు అడ్డుకున్నారు. సీఎంకు ఆహ్వానం పలికే...
Bear caught: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి గ్రామంలో పలువురిపై దాడి చేసిన ఎలుగుబంటి ఎట్టకేలకు అటవీశాఖ సిబ్బందికి చిక్కింది. ఆ ఎలుగుబంటిని అధికారులు ప్రాణాలతో పట్టుకున్నారు. రెస్క్యూ టీమ్ మత్తు ఇంజక్షన్ దాన్ని...
Bear attack: శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. ఎలుగుబంటి దాడిలో ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగిలో ఎలుగుబంటి జనాలపై దాడి చేసింది. Read...
AP Minister Botsa: రాజకీయాల్లో ప్రస్తుతం ప్రత్యర్ధి పార్టీ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి పరుష పదజాలంతో దూషించడం కామన్ అయిపోయింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడును ఉద్దేశించి టెక్కలి నియోజకవర్గ వైసీపీ...
Breaking: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. శ్రీకాకుళం జిల్లా జి సిగడాం మండలం బాతువా సమీపంలో సాంకేతిక లోపంతో గౌహతి ఎక్స్ ప్రెస్ రైలు నిలిచిపోయింది. దీంతో కొంత మంది ప్రయాణీకులు...
Acchennaidu: రాజకీయ నాయకులు పబ్లిక్ ప్లేస్లో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. పార్టీలో ప్రధాన నాయకులు అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి. వారు ఏది తప్పుగా మాట్లాడినా అది సోషల్ మీడియాలో వైరల్...
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనా వ్యవస్థ, రాజకీయ వ్యవస్థలో కూడా భారీ ప్రక్షాళన చేయడానికి వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సిద్ధం అవుతున్నారు. ఉగాది నాటికి వైసీపీ క్యాడర్ కూడా ఊహించలేని...
Omicrone: దేశంలో ఒమైక్రాన్ కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. ఇతర దేశాల నుండి వచ్చిన వారిలో కొందరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతుండటంతో అది ఒమైక్రాన్ వేరియంట్ అయి ఉండవచ్చని భయాందోళనలు చెందుతున్నారు. దాదాపు ఇప్పటి...
Tammineni Vs Darmana: రాష్ట్రంలో మరో మూడు నెలల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే, సీఎంగా జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రెండున్నరేళ్లకు మంత్రి...
Surrendered: వారం రోజుల నుండి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ గురువారం పొందూరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. పెనుబర్తిలో జరిగిన కొట్లాట కేసులో కూన...
Municipal Elections : మరో పది రోజుల్లో రాష్ట్రంలో పురపాలక సంఘ ఎన్నికలు జరుగనున్నాయి. ఇవి పార్టీ సింబల్ ఎన్నికలు కావడంతో అధికార వైసీపీతో సహా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కార్పొరేషన్...
Panchayat Polls : గతంలో పలు గ్రామ పంచాయతీలు కొన్ని కుటుంబాల ఆధీనంలో ఉండేవి. వారు చెప్పిందే వేదం, శాసనంగా కొనసాగేది. రాజకీయాలకు అతీతంగా గ్రామస్తులు కూర్చుని సర్పంచ్, పాలవర్గాన్ని ఏకగ్రీవం చేసుకునే వారు....
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో బలమైన సామాజిక వర్గం పైన కళింగ సామజిక వర్గ నాయకుడిగా పేరున్న తమ్మినేని సీతారాం కు ఉన్న పాత పగలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి....
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను దాదాపుగా నెరవేరుస్తున్నారు. అందులో భాగంగా జిల్లా విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన రెడ్డి నిర్వహించిన...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఒదిషాలో కురుస్తున్న భారీ వర్షాలకు వంశధార, నాగావళి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో శ్రీకాకుళం జిల్లాకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. హీరమండలం గొట్టా బ్యారేజీకి వరద నీరు పొటెత్తుతోంది. బ్యారేజీకి...