అమరావతి: మొన్నటి ఎన్నికల్లో వైసిపి కోల్పోయిన మూడు పార్లమెంట్ స్థానాలలో రెండిటి ఫలితంపై కోర్టును ఆశ్రయించేందుకు వైసిపి సిద్ధపడుతోంది. గుంటూరు, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానాల ఓట్ల లెక్కింపు చివరి వరకూ ఉత్కంఠగా సాగింది. ఓట్ల...
అమరావతి: శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ నేతలపై టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షా సమావేశానికి పార్టీ నేతలు గైరుహాజరు అవ్వడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మంగళగిరి హ్యాపీ...