NewsOrbit

Tag : Srinagar

జాతీయం న్యూస్

Char Dham Pilgrims Alert: చార్ థామ్ యాత్రికులకు ఇక్కట్లు.. బద్రీనాథ్ హైవే తాత్కాలికంగా మూసివేత

sharma somaraju
Char Dham Pilgrims Alert: ఉత్తరాఖండ లోని చమోలి సమీపంలో ఉన్న పర్వతం నుండి శిధిలాలు కింద పడుతుండటంతో బద్రీనాథ్ జాతీయ రహదారిని తాత్కాలికంగా మూతపడింది. కొండ శిధిలాలు విరిగి రోడ్డుపై పడటంతో అధికారులు...
జాతీయం న్యూస్

ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు సజీవ దహనం .. జవాన్ల వ్యాన్‌పై గ్రనైట్ దాడి.. ఆ తర్వాత కాల్పులు

sharma somaraju
జమ్మూకశ్మీర్ లో ఘోరం జరిగింది. పుంచ్ జిల్లాలో రహదారిపై వెళుతున్న ఆర్మీ ట్రక్కులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు జవాన్లు సజీవ దహనమయ్యారు. మరి కొందరు గాయపడ్డారు. తొలుత పిడుగు పాటు...
ట్రెండింగ్ సినిమా

నవదీప్ అక్కడికి తీసుకెళ్తానంటే…. అనసూయ రాలేదంట…! లైవ్ లో నే అనేశాడు నవదీప్

arun kanna
ఇప్పటివరకు తెలుగు లో జరిగిన బిగ్ బాస్ సీజన్ లకు సంబంధించిన కంటెస్టెంట్ లలో నవదీప్ కు ప్రత్యేక స్థానం ఉంది. మొదటి సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా మధ్యలో వచ్చిన నవదీప్...
న్యూస్

ఉగ్రవాదుల కాల్పులు: ఇద్దరు జవానులు మృతి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శ్రీనగర్:జమ్మూకశ్మీర్‌లోని నౌషెరాలో బుధవారం భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన  ఎదురుకాల్పులలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. నౌషెరా సెక్టార్‌లో ఉగ్ర కదలికలపై సమాచారం రావడంతో భారత బలగాలు కార్డన్‌...
టాప్ స్టోరీస్

ముఫ్తీని కలిసేందుకు ఓకే

Mahesh
న్యూఢిల్లీ: జ‌మ్మూక‌శ్మీర్ మాజీ సీఎం మెహ‌బూబా ముఫ్తీని క‌లుసుకునేందుకు ఆమె కూత‌రు ఇతిజా జావెద్‌కు సుప్రీకోర్టు అనుమ‌తినిచ్చింది. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు నేప‌థ్యంలో క‌శ్మీర్‌లో మెహ‌బూబా ముఫ్తీని హౌజ్ అరెస్టు చేశారు. దీంతో ఆమె...
టాప్ స్టోరీస్

ఫ్యామిలీతో భేటీకి గ్రీన్ సిగ్నల్!

Mahesh
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముప్తీలకు గృహనిర్బంధం నుంచి పాక్షిక విముక్తి లభించింది. తమ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వీరిని అనుమతించారు. ఆగస్టు 5న...
టాప్ స్టోరీస్

శ్రీనగర్‌కు బయలుదేరిన ఏచూరి

sharma somaraju
న్యూఢిల్లీ: సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి శ్రీనగర్ బయలుదేరి వెళ్లారు. అక్కడ అనారోగ్యంతో ఉన్న ఆయన స్నేహితుడు, పార్టీ సీనియర్ నేత యూసఫ్ తరిగామిని పరామర్శించేందుకు ఏచూరికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చిన...
టాప్ స్టోరీస్

బ్యాక్‌ టు ఢిల్లీ

Mahesh
న్యూఢిల్లీః ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్ముకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల్ని సమీక్షించేందుకు శ్రీనగర్‌కు వెళ్లిన 11 విపక్ష పార్టీల సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో రాహుల్‌ గాంధీతో పాటు అఖిలపక్ష నేతల్ని పోలీసులు...
టాప్ స్టోరీస్

కశ్మీర్‌కు రాహుల్‌ బృందం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు తెలుసుకునేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అఖిలపక్ష బృందం నేడు రాష్ట్రంలో పర్యటించనుంది. రాహుల్ వెంట కాంగ్రెస్ నేత...
టాప్ స్టోరీస్

కశ్మీర్‌లో తెరుచుకున్న స్కూళ్లు!

sharma somaraju
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర పునర్విభజన తర్వాత జమ్ము కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు దాదాపు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో దశలవారీగా ఆంక్షలను సడలిస్తున్నారు. శ్రీనగర్‌లో పలు పాఠశాలలను సోమవారం పునః ప్రారంభమయ్యాయి. శ్రీనగర్‌లో...
టాప్ స్టోరీస్

శ్రీనగర్‌లో సీతారం ఏచూరి, డి.రాజా నిర్బంధం!

Siva Prasad
శ్రీనగర్: సిపిఎమ్ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రదాన కార్యదర్శి డి రాజాలను శుక్రవారం శ్రీనగర్ విమానాశ్రయంలో నిర్బంధించారు. అనారోగ్యంతో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యే ఎమ్‌వై తరిగామిని కలుసుకునేందుకు వెళ్లినట్లు ఏచూరి...
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి

sharma somaraju
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. షోపియాన్ జిల్లా కెల్లర్ ప్రాంతంలో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. సిఆర్‌పిఎఫ్, ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా...
న్యూస్

ఎదురు కాల్పుల్లో నాలుగు భద్రతా సిబ్బంది, ఒక పౌరుడు మృతి

sharma somaraju
శ్రీనగర్: జమ్ముకాశ్మీర్‌లోని హంద్వారా జిల్లాలో  భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పుల కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం వరకూ ఈ ఎన్‌కౌంటర్‌లలో నలుగురు భధ్రతా సిబ్బంది, ఒక పౌరుడు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఇద్దరు...
టాప్ స్టోరీస్ న్యూస్

శ్రీనగర్‌కు భారీగా భద్రతా బలగాలు

sharma somaraju
శ్రీనగర్: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ము కాశ్మీర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో కేంద్ర హోంశాఖ అత్యవసర ఆదేశాలతో వంద కంపెనీల పారా...
న్యూస్

ఎన్‌కౌంటర్ మృతుల్లో ఐపిఎస్ అధికారి సోదరుడు

sharma somaraju
శ్రీనగర్, జనవరి 22: దక్షిణ కాశ్మీర్‌లోని షుప్లాన్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒకరు ఒక ఐపిఎస్ అధికారి సోదరుడు కూడా ఉన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా...
న్యూస్ వీడియోలు

కాశ్మీర్‌లో హిమపాతం

Siva Prasad
జమ్మూకాశ్మీర్, జనవరి17: గత పది  రోజులుగా కాశ్మీర్‌లో మంచు కురుస్తోంది. రహదారులన్నీ మంచుతో కూరుకుపోయి ఉన్నాయి. వాహనాల రాకపోకలకు  ఇబ్బందులు కులుగుతున్నాయి.  శ్రీనగర్‌లో మంచు కురుస్తున్న వీడియో వైరల్‌ అయ్యింది. Snowfall in Srinagar...