AP BJP : నిన్న తెలుగు టెలివిజన్ ఛానల్ అయిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లో జరిగిన ఒక లైవ్ డిబేట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమరావతి రైతులందరూ చేపడుతున్న ఉద్యమాల గురించి నిన్న...
నంద్యాల ఎస్పీవై.ఆగ్రో గ్యాస్ లీక్ ఘటనలో కొత్త వివాదం తలెత్తింది. ఈ ప్రమాదోం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలోని అంబులెన్స్ లోనే మృతి చెందిన ఆయన మృత దేహానికి...
విజయవాడ, జనవరి11: విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్పై కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాసరావును విశాఖ డైలు అధికారులు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) కు అప్పగించారు. ఎన్ఐ అధికారులు అతనిని శుక్రవారం విజయవాడలోని...