NewsOrbit

Tag : Srisilam project

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

KRMB Meeting: ప్రాజెక్టుల నిర్వహణ కృష్ణాబోర్డుకే .. అంగీకరించిన తెలుగు రాష్ట్రాలు

sharma somaraju
KRMB Meeting:  శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. హైదరాబాద్ జలసౌధలో గురువారం ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగింతపై కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

కృష్ణా జలాశయాలకు కొనసాగుతున్న వరద ఉదృతి.. ప్రాజెక్టుల వద్ద వరద పరిస్థితి ఈ రోజు ఇలా

sharma somaraju
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద ఉదృతి కొనసాగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నుండి భారీగా వరద నీరు దిగువకు ప్రవహిస్తొంది. శ్రీశైలం జలాశయానికి వరద ఉదృతి కొనసాగుతోంది. దీంతో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ.. ప్రాజెక్టుల వద్ద వరద ప్రవాహం ఇలా..4లక్షల క్యూసెక్కులు సముద్రం పాలు

sharma somaraju
రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణానదికి వరద ఉదృతి అధికంగా ఉంది. శ్రీశైలం జలాశయానికి వరద ఉదృతి రోజురోజుకు పెరుగుతోంది. వరద ఉదృతి పెరగడంతో ప్రాజెక్టు అధికారులు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

కృష్ణానదికి మళ్లీ భారీగా వరద .. ప్రాజెక్టుల వరద ప్రవాహం ఇలా

sharma somaraju
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణానదికి వరద ఉదృతి అధికంగా ఉంది. శ్రీశైలం జలాశయానికి వరద ఉదృతి పెరిగింది. వరద ఉదృతి పెరగడంతో ప్రాజెక్టు అధికారులు తొమ్మిది గేట్లు పది...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

కృష్ణా ప్రాజెక్టుల్లో కొనసాగుతున్న వరద ప్రవాహం .. శ్రీశైలం, నాగార్జునసాగర్ లో ఇలా..

sharma somaraju
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ ఫ్లో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Mysura reddy: గ్రేటర్ రాయలసీమకు ప్రత్యేక ప్రభుత్వం ఉండుంటే అంటూ మైసూరా సంచలన వ్యాఖ్యలు..

sharma somaraju
Mysura reddy: తెలంగాణ, ఏపి మధ్య జల జగడం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక గెజిట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. నీటి ప్రాజెక్టుల అంసంపై ఏపిపై తెలంగాణ, తెలంగాణ ప్రభుత్వం ఏపి ఫిర్యాదులు...
టాప్ స్టోరీస్ న్యూస్

శ్రీశైలం ప్రమాదం వెనుక ఇంత జరిగిందా..? కారణాలు తెలిస్తే షాక్..!!

sharma somaraju
రెండు రోజుల క్రితం శ్రీశైలం ఏడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది అధికారులు, సిబ్బంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ జల విద్యుత్ కేంద్రంలో...
టాప్ స్టోరీస్ న్యూస్

జగన్ సెంటిమెంట్ బాగానే కలిసొస్తోంది…!

sharma somaraju
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తరువాత రెండవ ఏడాది కూడా వర్షాలు సమృద్ధిగా కురవడంతో పాటు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుకొంటోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం...