‘హాస్టల్స్లో నాణ్యతా ప్రమాణాలు పెరగాలి’
అమరావతి : రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలను అధికారులు క్రమంగా తప్పకుండా పరిశీలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో గురువారం సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై సీఎం సమీక్ష...