State Bank of India: ఇండియా మొత్తంలో పేరుగాంచిన బ్యాంకు ఏదైనా వుంది అంటే.. అది SBI బ్యాంకు (స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా) మాత్రమే. ఎప్పటికప్పుడు తన పాలసీలు మారుస్తూ కస్టమర్లను పలురీతిలో...
RBI: తన ఆదేశాలు ధిక్కరిస్తున్న జాతీయ బ్యాంకులభరతం రిజర్వుబ్యాంకు పడుతోంది.నిబంధనలు ఉల్లంఘించినందుకు రెండ్రోజుల క్రితం బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కోటి రూపాయలు జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఇది...
దేశ రాజధానిలో సంచలనం. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.1800 కోట్ల కుంభకోణం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎస్బీఐ బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంలో...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు నూతన సౌకర్యాలను కల్పిస్తూనే ఉంది. అందులో భాగంగానే తాజాగా మరొక కొత్త ఫీచర్ను ఎస్బీఐ తన కస్టమర్లకు అందిస్తోంది. ఇకపై ఎస్బీఐ కస్టమర్లు...
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. నూతన నిబంధనల ప్రకారం ఎస్బీఐకు సంబంధించిన కొన్ని రకాల సర్వీసులు నిలిచిపోయాయి. ఎస్బీఐ ఖాతాదారులు ఈ విషయాలను తెలుసుకోని...
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో తమ బ్యాంకులో పలు రుణాలను తీసుకునే వారికి ప్రాసెసింగ్ చార్జిలను రద్దు చేస్తున్నట్లు...
నిరుద్యోగులకు ప్రాముఖ్య బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త తెలిపింది. తమ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వివిధ పోస్టులన్నీ కలిపి మొత్తం భర్తీ కావాల్సిన ఉద్యోగాల సంఖ్య...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఎస్బీఐ డెబిట్ కార్డులను వాడేవారికి రూ.20 లక్షల వరకు ఉచితంగా ఇన్సూరెన్స్ సదుపాయాన్ని అందజేస్తోంది. అయితే భిన్న రకాల డెబిట్ కార్డులపై...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లను తగ్గించింది. ఏడాది నుండి రెండేళ్ల లోపు ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేటును 0.20...
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఏటీఎం మోసాలను అరికట్టేందుకు ఓ నూతన సదుపాయాన్ని ఆ బ్యాంక్ తన ఖాతాదారులకు కొత్తగా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు ఏటీఎంలలో...
భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై కస్టమర్ల నుంచి ఎస్ఎంఎస్ అలర్ట్ చార్జిలు, మినిమం బ్యాలెన్స్ చార్జిలను వసూలు చేయబోవడం లేదని తెలిపింది. ఈ మేరకు...
కరోనా సమయంలో ఎస్ బీఐ అన్ని సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని చైర్మన్ రజనీశ్ కుమార్ అన్నారు. కరోనా నుంచి ఉద్యోగులను, కస్టమర్లను కాపాడుకునేందుకు ఎస్ బీఐ ప్రాముఖ్యం ఇస్తోందని అన్నారు. ఈ సందర్భంగా...
మార్చి 25 నుండి దేశవ్యాప్తంగా మొదలైన లాక్ డౌన్ ఐదు విడతలుగా కొనసాగి చివరికి దాదాపు అన్ని సడలింపులు ఇచ్చేశారు. అయితే లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా ప్రజలందరూ ఆర్థికంగా విపరీతమైన ఇబ్బందులు...