రేపు ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ .. ఎల్లుండి ప్రధాని మోడీతో భేటీ.. ఈ అంశాలపైనే ప్రధాన చర్చ..?
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు మరో సారి ఢిల్లీకి వెళుతున్నారు. రేపు సాయంత్రం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఎల్లుండి 28వ తేదీ (బుధవారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో జగన్...