రైతాంగ ఉద్యమం ఉదృతంగా సాగుతున్నది నిజం.. దాదాపు పది రోజులుగా రోడ్డు మీదనే వేలాది రైతులు పడిగాపులు పడుతున్నది నిజం. నెలలకు సరిపడా నిత్యావసర సరుకులతో గొంతెత్తి అరుస్తున్నది నిజం…. ఇవన్నీ కనిపిస్తున్నా...
దేశవ్యాప్తంగా కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మార్చి నుంచి విధించిన లాక్ డౌన్ తో ప్రజలందరూ ఉపాధి కోల్పోయారు. పేద , మధ్య తరగతి రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నుంచి...
తెలుగు రాష్ట్రాలలో చలి చంపేస్తోంది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా సాధారణం కంటే ఐదు నుంచి ఆరు డిగ్రీల వరకూ తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. గత వారం రోజులుగా రోజు రోజుకూ...