బ్రేకింగ్ : ఏపీ లో ప్రత్యేక ఆపరేషన్ కు పచ్చ జెండా ఊపిన డీజీపీ..! రాష్ట్రంలో వారే టార్గెట్
ఆంధ్రప్రదేశ్ డిజిపి దామోదర్ గౌతమ్ సవాంగ్ నేతృత్వంలో ‘ఆపరేషన్ ముస్కాన్’ ప్రారంభమైంది. గత సంవత్సరం నవంబర్ లో చేపట్టిన ఇదే ఆపరేషన్ కింద దాదాపు 2,774 వీధి పిల్లలను మరియు బాల కార్మికులను రాష్ట్ర...