అమరావతి: స్ట్రాంగ్ రూమ్ల భద్రతపై సందేహాలు వద్దనీ, ఈవిఎంలు భద్రపరిచిన గదుల్లోకి ఎవరికీ ప్రవేశం ఉండదనీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈవిఎంలు ఉంచిన ప్రదేశాల్లో మూడంచెల భద్రత ఉందని...
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎన్నికల నియమావళిని ఉల్లగిస్తుందని వైసిపి నేతల బృందం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నేతృత్వంలో వైసిపి నేతల బృందం సోమవారం...