Earthquake: నేపాల్ లో భారీ భూకంపం ..భవనాలు కూలి ఆరుగురు మృతి..భారత్ లోనూ ప్రభావం
Earthquake: నేపాల్ లో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.6 గా నమోదు అయ్యింది. నేపాల్ లో ఇటీవల తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి....