America: అమెరికాలో నెల రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన హైదరాబాద్ విద్యార్ధి మహ్మద్ అబ్దుల్ అరాఫత్ మృతి చెందడం కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. క్లీవ్ లాండ్ లోని ఒహాయోలో ఓ...
Hyderabad: టెక్నాలజీ యుగంలో స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ ల వినియోగం పెరగడంతో ..ఆన్ లైన్ గేమ్ లు కూడా కొత్త కొత్త దారులు వెతుక్కుంటున్నాయి. కష్టపడకుండా ఫోన్ లో ఆన్ లైన్ గేమ్ ఆడితే...
నిర్మల్ జిల్లా బాసర లోని ట్రిపుల్ ఐటీలో ఇటీవల దీపిక అనే విద్యార్ధిని మరణించగా, ఆ ఘటన మరువక ముందే తాజాగా మరో విద్యార్ధిని మృతి చెందడం తీవ్ర కలకలాన్ని రేపింది. సిద్దిపేట జిల్లా...
హైదరాబాద్ రామనంతపూర్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రిన్సిపాల్ గదిలోనే ఓ విద్యార్ధిని వంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. నిప్పు అంటించుకున్న ఆ విద్యార్ధిని .. ప్రిన్సిపాల్ ను...
పబ్జీ గేమ్ ఎందరినో ఆత్మహత్యలకు పురిగొల్పింది. చాలామంది మతులు పోగొట్టింది.ఇది అత్యంత ప్రమాదకరమైన గేమ్ గా పేరు తెచ్చుకుంది.చివరకు ఈ గేమ్ కారణంగానే ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలో ఒక విద్యార్థి మరణించాడన్న వార్త...
మనదేశంలో గురువు తర్వాతే దేవుడు అని అంటారు. ‘గురుఃసాక్షాత్ పరబ్రహ్మ‘ అని ఎన్నో సార్లు విని ఉంటాం. విద్య నేర్పించే వారిని గౌరవించడం మన సంస్కృతి లోనే ఉంది. కానీ ఈ దేశంలోనే గురువుని...
కరోనా వైరస్ కారణంగా వేసవికాలం సెలవులు అయిపోయిన తర్వాత కూడా పిల్లలు అంతా స్కూళ్ళకి వెళ్ళలేక ఇంటికే పరిమితమయ్యారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు ఆన్ లైన్ క్లాసులను చెబుతున్నా కూడా రాష్ట్రంలో చాలా మంది...