ఏపి లో పాఠశాలల విద్యార్ధులకు నేటితో వేసవి సెలవులు ముగుస్తున్నాయి. రేపటి నుండి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. కానీ జూన్ రెండో వారం వచ్చినా ఎండల తీవ్రత ఇంకా తగ్గలేదు. పగటి పూట...
Hindupur(sri satyasai): శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో మదరసా విద్యార్ధులకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. పట్టణంలోని ఆర్టీసీ కాలనీలోని ఆదం మసీదు లో మదరసా విద్యార్ధులకు వేసవి శిక్షణా తరగతులు నిర్వహించారు. ...
Inter Students Alert: ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఏపి విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. రేపు సాయంత్రం ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఇంటర్ సెకండ్...
ఏపిలో విద్యావిధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన జగన్ సర్కార్ .. మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాధమిక స్థాయి నుండి ఇంగ్లీషు మీడియంను ప్రవేశ పెట్టడంతో పాటు బై లింగ్యువల్ (ద్వి భాషా)...
భారత్ లో మరో సారి కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కల్గిస్తొంది. రోజురోజుకు కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తొంది. రాష్ట్రంలో కరోనా కేసులు లేవనీ, అయినా అప్రమత్తత అవసరమని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు...
Tenth Exams: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి ఎస్ఎస్సీ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులను మోహరించడంతో...
ఏపి ఎస్సీ హాస్టల్స్ కు చెందిన పలువురు విద్యార్ధులకు అరుదైన అవకాశం లభించింది. పలువురు హాస్టల్ విద్యార్ధినీ విద్యార్ధులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమైయ్యారు. ఈ విద్యార్ధులతో ప్రదాని కాసేపు ముచ్చటించారు. పార్లమెంట్...
సూపర్ స్టార్ మహేష్ బాబు గొప్ప నటుడే కాదు గొప్ప మనసు ఉన్న వ్యక్తి కూడా. ఓవైపు హీరోగా ప్రేక్షకులను తనదైన నటనతో అలరిస్తూనే.. మరోవైపు ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలకు తన వంతు...
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన టీఎస్ సెట్ ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. వరంగల్లు కాకతీయ యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ రమేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు....
PM Modi: విద్యార్ధులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక సూచన చేశారు. ఢిల్లీలోని తాలక్ టోరా స్టేడియంలో నిర్వహించిన అయిదవ విడత పరీక్షా పే చర్చ కార్యక్రమంలో మోడీ విద్యార్ధులతో మాట్లాడారు. కరోనా కారణంగా...
Breaking: ఏపీ రాష్ట్రంలో పాఠశాలలకు ఒంటిపూట బడులు డేట్ వచ్చేసింది. ఈ మేరకు శుక్రవారం అనగా ఈరోజు ఉదయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఈనెల 4 నుంచి...
Breaking: దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హిజాబ్ వివాదం సుప్రీం కోర్టు చెంతకు చేరిన విషయం తెలిసిందే. హిజాబ్ వివాదంపై ముందస్తు విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. హోలీ పండుగ తరువాత విచారణ తేదీ...
Ukraine Russia War: ఉక్రెయిన్ లో మానవతా కార్యకలాపాలు చేపట్టేందుకు మంగళవారం ఉదయం 10గంటలు (రష్యా కాలమానం ప్రకారం) తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించినట్లు భారత్ లోని రష్యన్ రాయబార కార్యాలయం ప్రకటించింది. మానవతా...
Ukrine Crisis: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో మాట్లాడారు. దాదాపు 35 నిమిషాలు మోడీ ఆయనతో మాట్లాడారు. ఓ వైపు యుద్ధం జరుగుతున్నప్పటికీ శాంతి...
Ukraine Crisis: ఉక్రెయిన్ – రష్యా భీకర యుద్దం జరుగుతున్న నేపథ్యంలో అనేక మంది భారతీయులు అక్కడ నుండి స్వదేశానికి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అక్కడ చిక్కుకున్న భారతీయ పౌరులు, విద్యార్ధులను...
Ukraine crisis: ఉక్రెయిన్ నుండి భారతీయులను తరలించే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు మూడు ప్రత్యేక విమానాల్లో 719 మంది విద్యార్థులు ఇండియాలో చేరుకున్నారు. తొలి విమానం శనివారం రాత్రి ముంబాయికి చేరుకోగా అందులో...
Intermediate pass: తాజాగా మనం చూసుకుంటే, తెలంగాణాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో అత్యంత తక్కువ పాస్ పర్సంటేజ్ నమోదయ్యింది. కరోనా కారణంగా, ఆన్ లైన్ క్లాసులు సరిగా అర్థం కాక ముఖ్యంగా పల్లె...
AP Government: రాష్ట్రంలో కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలు ఆగస్టు 16 నుండి పునః ప్రారంభమైన సంగతి తెలిసిందే. పాఠశాలలు మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ అక్కడక్కడా పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్నారు....
BREAKING: తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నుంచి కళాశాలలు, పాఠశాలలు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమైనప్పటికీ.. కొన్ని స్కూల్ లకు మాత్రం ప్రత్యక్ష తరగతులకు అనుమతి లభించలేదు. ప్రభుత్వ రెసిడెన్షియల్,...
Rajasthan: రాజస్థాన్ Rajasthan కరోనా, లాక్ డౌన్ ఎఫెక్ట్ తో దెబ్బతిన్న వ్యవస్థల్లో విద్యా వ్యవస్థ కూడా ఒకటి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. అయితే.. ఇంకా ఇంటర్నెట్,...
Adimulapu Suresh : ఆదిమూలపు సురేశ్ Adimulapu Suresh దేశంతోపాటు రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి మరీ ఘోరంగా ఉందనే విషయం తెలిసిందే. రాష్ట్రాల్లో రోజుకి వందల్లోని కేసులు వేలల్లో.. దేశంలో వేలల్లోని కేసేలు లక్ష,...
Children: పిల్లలుఎక్కువగా తల్లిదండ్రులను, ఇతర కుటుంబ సభ్యు లను అనుకరిస్తూ ఉంటారు. తల్లిదండ్రులుగాని ఇతర కుటుంబసభ్యులుగాని ఏవైనా ప్రవర్తనా లోపాలు కనబరిచినప్పుడు వాటిని చుసిన పిల్లలు కూడా అలా ప్రవర్తిస్తారు. ఫ్రాయిడ్ అనే మనస్తత్వ...
Breaking : గుంటూరు పొత్తూరు సిస్టర్ కేర్ కళాశాలలో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. కళాశాలలోని 11 మంది విద్యార్థినులు ఉన్నంటుండి పడిపోయారు. వీరిని కళాశాల యాజమాన్యం హుటాహుటిన గుంటూరు జీజీహెచ్ కు తరలించారు....
YS Sharmila : తెలంగాణ Telangana లో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి YS Rajashekara reddy తనయ వైఎస్ షర్మిల నేడు విద్యార్థులతో భేటీ అయ్యారు. తెలంగాణ...
చిన్న వయసులో పెన్ను పట్టుకోవాల్సిన చేతితో గన్ పట్టుకున్నాడు. ఒక చిన్న తగాదాకే తోటి విద్యార్థి మీద కక్ష పెంచుకున్నాడు. ఇంకా ప్రపంచం అంటే ఏమిటో తెలియని ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ దారుణం...
సెక్స్ ఎడ్యుకేషన్.. ఈ విషయమే ప్రస్తుత తరుణంలో హాట్ టాపిక్గా ఉంది. ఎక్కడ విన్న ,చూసినా, ఎవర్ని కదిలించినా.. పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ పాఠాలు అవసరం ఉందా ? లేదా? అన్న విషయం చర్చనియాంశం...
మనిషి జీవితం డబ్బుతో ముడిపడి ఉందన్న సంగతి తెలిసిందే. రోజులో ఏ పని చేయాలన్నా ఆ పనికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో డబ్బుతో సంబంధం ఉంటుంది. అయితే చిన్న మొత్తంలో డబ్బు అవసరం ఉంటే స్నేహితులు,...
మీరు చదువుతున్న సబ్జెక్ట్ లో మరింత నాలెడ్జ్ కావాలా..? ఫీజులు చెల్లించిన మంచి ఫ్యాకలిటీ.. దొరకటం లేదా..? దొరికిన సబ్జెక్ట్ నిపుణులులా బోధించడం లేదా..? పోటీ పరీక్షలకు సన్నదవుతున్నరా..? మీ సందేహాలను తీరిచ్చేవారే...
వేగంగా అభివృద్ధి చెందుతున్నటెక్ యుగంలో దీటుగా నేటి యువత సిద్ధమైతేనే పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుంటారు. అలా సిద్ధం చేసేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ” టీసిఎస్ అయాన్ ఇంటిలిజెమ్” మూడోసారి జాతీయ స్థాయి...
ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగానికి ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి 2020 కౌన్సిలింగ్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఇప్పటికే ఆన్ లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేశారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 25 హెల్ప్లైన్...
ప్రతిభావంతుల అన్వేషణకు పరీక్ష నిర్వహించి, అర్హత సాధించినవారి చదువుకు ప్రోత్సాహం అందించే లక్ష్యంతో నిర్వహించే పరీక్షే నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ (ఎన్టీఎస్ఈ). ఈ పరీక్షను రెండుదశల్లో నిర్వహించి వాటిలో అర్హత సాధించినవారికి...
రాష్ట్రంలో ఈ నెల 2వ తేదీ నుండి పాఠశాలలు పునః ప్రారంభం అయ్యాయి. కరోనా ఉదృతి నేపథ్యంలో ముందుగా 9,10 తరగతులను నిర్వహిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది....
పరీక్షలకు వెళ్ళేటప్పుడు చాలామంది కంగారు పడిపోతూ,బయపడిపోతూ ఉంటారు. అలా కాకుండా ప్రశాంతం గా వెళ్లి పరీక్ష ఎలా రాయాలని నిపుణులు చెబుతున్నారో తెలుసుకుందాం. పరీక్షల సమయంలో ఎక్కువగా ఆందోళనకు గురిఅవడం వల్ల చదివింది మర్చిపోతారు...
పరిక్షల సమయం లో ఎన్ని గంటలు చదివామన్నది ముఖ్యం కాదు..మనం ఎంత గుర్తుపెట్టుకున్నాం , పరీక్షల్లో ఎంత బాగా రాశామన్నదేప్రధానం . చాలా మంది పరీక్షల కోసం ముందు నుంచే ఒక ప్రణాళిక లేకుండా...
స్కాలర్షిప్ అనేది ఒక విద్యార్థికి ప్రాథమిక ,మాధ్యమిక పాఠశాల, ప్రైవేట్ ,పబ్లిక్ పోస్ట్-సెకండరీ కళాశాల, విశ్వవిద్యాలయం , ఇతర విద్యాసంస్థలలో విద్యను కొనసాగించడానికి ఆర్థిక సహాయం. అకాడెమిక్ మెరిట్, వైవిధ్యం మరియు చేరిక, అథ్లెటిక్...
ప్రభుత్వ పాఠశాలలో ఏ బాషలో విద్యా బోధన చేయాలన్న అంశంపై ఇప్పటికీ చర్చ కొనసాగుతూనే ఉంది. మాతృభాషలో బోధించాలని కొందరు, ఆంగ్లంలో అయితే ఉద్యోగరీత్యా భవిష్యత్తు బాగుంటుందని కొందరు అంటున్నారు. భాషపై ఇన్ని వివాదాలు...
కరోనా వైరస్.. ఈ పేరు వింటే చాలు ప్రజల్లో వణుకు పుడుతోంది. ఎందుకంటే చైనాలోని వూహాన్ నగరంలో మొదటగా వెలుగు చూసిన ఈ వైరస్.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ప్రజల ప్రాణాల హరిస్తున్నది. ఇప్పటికే లక్షలాది...
ఏపీలో నేటి నుంచే ఆన్లైన్ లో ఇంటర్ ప్రవేశాలు. కరోనా నేపథ్యంలో కళాశాలల్లో ప్రవేశాలు నిలిచిపోయాయి. దీనివలన ముఖ్యంగా పదిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు,వారి తల్లితండ్రులు ఇంటర్ లో వారి అడ్మిషన్...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఏ పి ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులకు గానూ నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించిన...
ఏపీ ప్రజలకు ఉపయోగపడేలా జగన్ ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయంపై పై హైకోర్టు స్టే ఇచ్చింది.ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి కోర్టుల నుంచి ఎదురుదెబ్బ తగిలిన విషయం అటుంచితే ప్రజలే ఇబ్బంది పడే పరిస్థితి...
మారుతున్న కాలంతో పాటే ఖర్చులు పెరుగుతున్నాయి. గడిచిన నాలుగైదేళ్లలో విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులు రావడంతో విద్య చాలా ఖరీదైపోయింది. ధనవంతులకు ఎటువంటి సమస్య లేదు కానీ సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు పిల్లలను...
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న స్కూళ్లలో ఇప్పటికే ఆన్లైన్ తరగతులను ప్రారంభించారు. కరోనా ఎప్పటి వరకు తగ్గుతుందో తెలియదు కానీ.. స్కూళ్లు మాత్రం ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఆన్...
చైనాలో పుట్టిన మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచంలో అన్ని రంగాలను డేంజర్ జోన్ లో పడేసింది. దేశ ఆర్థిక వ్యవస్థల తో పాటు మనిషి జీవితాలను తల్లకిందులు చేసిన ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న...
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల కుదేలైన వ్యవస్థల్లో విద్యా వ్యవస్థ కూడా ఒకటి. నర్సరీ చదివే పిల్లల నుండి పై చదువులు చదువుతున్న యువతీ-యువకులు, మధ్యవయస్కుల భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రైవేటు విద్యాసంస్థల...
ప్రతీ తల్లి తండ్రి లక్ష్యం తమ పిల్లలు వృద్ధిలోకిరావాలని. పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలనే తపన. అయితే వీటికి జ్ఞాపకశక్తి చాలా అవసరం. దీన్ని పెంపొందించడానికి పలు రకాల పద్ధతులు ఉన్నాయి. వీటిలో ఒకటి...
హిందువులు పూజించే దేవుళ్లలో శివుడు ప్రథముడు. శివుడిని ప్రార్థిస్తే ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి. శివుడిని ఆరాధిస్తే కష్టాలు రావు. శివమంత్రాలను స్మరించడం ద్వారా దేవుని అనుగ్రహం పొందవచ్చు. అయితే నియమాలు లేకుండా ఒక మంత్రం...
ఈరోజుల్లో పిల్లలు ఎక్కువగా వీడియో గేమ్స్ మరియు మొబైల్ లో గేమ్స్ ఆడడానికి లేదా టీవీ ముందు కూర్చోవడానికి ఇష్టపడుతున్నారు. దీనివల్ల వాళ్ల మైండ్ ఎదగదు. పైగా శారీరక ఎదుగుదల ఉండదు. మీ పిల్లలని...
ఈ విపత్కర కరోనా సమయంలో ప్రజలను తమ ప్రాణాలు అడ్డేసి కాపాడుతుంది పోలీసులు మరియు డాక్టర్లు అన్న విషయం అందరికీ తెలుసు. అటువంటి డాక్టర్లను రోడ్డుమీదకు వచ్చి కూర్చునేలా చేసిన తీరు ఇప్పుడు మన...
న్యూఢిల్లీ: అడ్డగోలుగా ఫీజులు పెంచారంటూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్యు) విద్యార్ధులు సోమవారం పెద్దఎత్తున నిరసనకు దిగారు. వారిని అదుపు చేసేందుకు భారీగా పోలీసులను రంగంలోకి దించినా పెద్ద ప్రయోజనం లేకపోయింది. పోలీసులు లాఠీలతో,...