జేఎన్యూ క్యాంపస్లో టెన్షన్.. టెన్షన్..
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ(జేఎన్యూ)లో ఉద్రిక్తత నెలకొంది. ముసుగులు ధరించిన దుండగులు క్యాంపస్లోకి విద్యార్థులపై, టీచర్లపై విచక్షణారహితంగా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం ముసుగులు ధరించి...