బాసర ట్రిపుల్ ఐటీ ఘటనపై రాజకీయ పక్షాల మండిపాటు
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) లో మధ్యాహ్నం భోజనం వికటించి పలువురు విద్యార్ధులు అస్వస్థతకు గురి అయిన ఘటనను పురస్కరించుకుని వివిధ రాజకీయ పక్షాలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. అస్వస్థతకు...