Guntur Case: ఈ కేసులో జగన్ సర్కార్ కీలక నిర్ణయం..!!
Guntur Case: ఇటీవల గుంటూరులో ప్రేమోన్మాది చేతిలో రమ్య బలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జగన్మోహనరెడ్డి సర్కార్ తక్షణం స్పందించింది. బాధిత కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ కేసు దర్యాప్తును...