విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే కాలువలోకి దూకేయడంతో పలువురు పోలీసులకు సమాచారం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కలకలం రేపిన కాల్ మనీ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. కాల్ మనీ వేధింపులు తాళలేక గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం...