ఈడీ అరెస్టు చేసిన ఎంబీఎస్ జ్యూవెలర్స్ ఎండీ సుఖేశ్ గుప్తాపై ఎన్ని కేసులో.. వందల కోట్ల బంగారం, విలువైన వజ్రాలు స్వాధీనం
ఎంబీఎస్ జ్యూవెలర్స్ ఎండి సుఖేశ్ గుప్తాను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను సీసీఎస్ నుండి ఈడీ కార్యాలయానికి తరలించారు. ఆయనను అక్కడ నుండి వైద్య పరీక్షల అనంతరం...