YS Jagan Delhi Tour: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు.. రేపు ఉదయాన్నే ప్రత్యేక ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్లి.. అక్కడ కొందరు కేంద్ర మంత్రులను కలిసి...
రాఫెల్ డీల్ కు సంబంధించి కేంద్రం సుప్రీం కోర్టులో సమర్పించిన అఫిడవిట్ ను లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే తప్పుల తడకగా అభివర్ణించారు. రాఫెల్ ఒప్పందంపై లోక్ సభలో జరుగుతున్న...
అమరావతి నిర్మాణంపై దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లేవంటూ దాఖలైన పిటిషన్ ను విచారించిన జాతీయ హరిత ట్రైబ్యునల్ ( ఎన్జీటీ) దానిని కొట్టి...
అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఇంకా ఎంత కాలం ఎదురు చూడాలని విశ్వహిందూ పరిషత్ ప్రశ్నించింది. ఈ రోజిక్కడ విలేఖరులతో మాట్లాడిన వీహెచ్ పీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అలోక్ కుమార్ కోర్టు తీర్పు కోసం...
రాఫెల్ ఒప్పందంపై తీర్పును పునస్సమీక్షించాలని కోరుతూ సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. రాఫెల్ ఒప్పందంలో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ, దీనిపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలంటూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా,...
ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఉమ్మడి హైకోర్టు విభజన విషయంలో సరైన సంప్రదింపులు జరపలేదనీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపునకు తగిన గడువు ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం దాఖలు...