వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఏపీ సీఐడీ కానిస్టేబుల్ ఫరూక్ ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు నమోదు చేసిన కేసులో ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోవద్దని...
Supreme Court: వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు కుమారుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. రఘురామ పై ఏపి సీఐడి పోలీసులు దాడి చేశారనీ, దీనిపై సీబీఐ...