NewsOrbit

Tag : Supreme Court of india

National News India

భారతదేశంలోని ఎత్తైన టవర్ల కూల్చివేతకు సంబంధించిన ఆసక్తికరమైన కేసు: The Supertech Twin Towers Noida

Siva Prasad
Supertech Twin Towers/ట్విన్ టవర్స్ నోయిడా: నోయిడా యొక్క సూపర్‌టెక్ ట్విన్ టవర్స్‌పై 9 సంవత్సరాల న్యాయ పోరాటం ముగిసింది. నోయిడాలోని ట్విన్ టవర్లను కూల్చివేయాలని భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. బిల్డర్లు తీర...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

NV Ramana: పోలీస్ స్టేష‌న్ల గురించి సంచల‌న వ్యాఖ్య‌లు చేసిన సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌

sridhar
NV Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. న‌ల్సా పేరుతో జాతీయ న్యాయసేవల అథారిటీ రూపొందించిన మొబైల్ యాప్‌ను సీజేఐ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. అదేవిధంగా...
న్యూస్

రుణ చెల్లింపుదారులకు తాత్కాలిక ఊరట.. మారటోరియంపై విచారణ ఈ నెల 28వ తేదీకి వాయిదా..

Srikanth A
దేశంలోని రుణ చెల్లింపుదారులకు తాత్కాలికంగా ఊరట లభించింది. నిరర్థక ఆస్తుల ప్రకటనతోపాటు మారటోరియంపై కొనసాగుతున్న విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. మారటోరియం సమయంలో వాయిదా తీసుకున్న ఈఎంఐలకు...
న్యూస్

సుశాంత్ ఆత్మ‌హ‌త్య కేసు.. సీబీఐ విచార‌ణ‌కు నో చెప్పిన సుప్రీం కోర్టు..

Srikanth A
సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య‌కు సంబంధించి సీబీఐచే కేసు విచార‌ణ జ‌రిపించాల‌ని వేసిన ఓ ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యాన్ని (పిల్‌ను) సుప్రీం కోర్టు కొట్టివేసింది. సుశాంత్ ఆత్మ‌హ‌త్య కేసులో సీబీఐ ప్ర‌మేయం అవ‌స‌రం లేద‌ని తెలిపింది....
టాప్ స్టోరీస్

నిర్భయ దోషి పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం!

Mahesh
న్యూఢిల్లీ: తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ నిర్భయ కేసు దోషి ముకేశ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ ను బుధవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో అన్ని పత్రాలు...
టాప్ స్టోరీస్

ఆ క్లీన్ చిట్ ఎలా ఇచ్చిందీ రహస్యం!

Siva Prasad
కమిటీ సభ్యులు జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై ఒక ఉద్యోగి చేసిన  లైంగిక వేధింపుల...
టాప్ స్టోరీస్

‘సీఏఏ అమలు చేయాల్సిందే..కానీ’!

Mahesh
కేరళ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలును రాష్ట్రాలు తిరస్కరించే అవకాశమే లేదని ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ అన్నారు. కేరళలో జరుగుతున్న కేరళ లిటరేచర్ ఫెస్టివల్ లో ఆయన పాల్గొన్నారు....
టాప్ స్టోరీస్

నిర్భయ కేసు: క్యురేటివ్ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

Mahesh
న్యూఢిల్లీ: తమకు విధించిన ఉరి శిక్ష అమలును సవాల్ చేస్తూ నిర్భయ దోషులు దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉరిశిక్షపై స్టే విధించాలంటూ దోషులు వినయ్, ముఖేశ్ క్యురేటివ్ పిటిషన్ వేశారు....
టాప్ స్టోరీస్

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది: సీజేఐ

Mahesh
న్యూఢిల్లీ: దేశంలో సంక్లిష్ట ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే తెలిపారు. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని, దాన్ని ర‌ద్దు చేయాల‌ని దాఖ‌లైన పిటిష‌న్‌పై గురువారం సుప్రీంకోర్టు...
టాప్ స్టోరీస్

‘శబరిమల ఆలయ నిర్వహణకు కొత్త చట్టం చేయండి’

Mahesh
న్యూఢిల్లీ: శబరిమల ఆలయ నిర్వహణకు ప్రత్యేక చట్టం రూపొందించాలని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. వచ్చే ఏడాది జనవరి మూడవ వారంలోపు కొత్త చట్టం తీసుకురావాలని సూచించింది. బుధవారం జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం...
టాప్ స్టోరీస్

మరో కీలక తీర్పును వెలువరించనున్న సుప్రీంకోర్టు!

Mahesh
న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసులో కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు… బుధవారం మరో కీలక తీర్పును వెలువరించనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సమాచారహక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలన్న కేసుపై తుది తీర్పును ఇవ్వనుంది. సుప్రీంకోర్టు,...
న్యూస్

సిఐజె పదవికి జస్టిస్ బాబ్డే పేరు సిఫార్సు?

sharma somaraju
న్యూఢిల్లీ:  సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే నియమితులు కానున్నారు. ఆయనను తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమించే ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ కేంద్ర...
టాప్ స్టోరీస్

అయోధ్య కేసు:సుప్రీంలో హైడ్రామా

sharma somaraju
న్యూఢిల్లీ: అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టులో బుధవారం చివరి రోజు విచారణ సందర్భంలో హైడ్రామా చోటుచేసుకుంది. ఉదయం నుండే కోర్టు హాలులో నాటకీయ పరిణామాలు జరిగాయి. తన వాదనకు మద్దతుగా హిందూ మహాసభ న్యాయవాది...
టాప్ స్టోరీస్

ఎన్నికల వేళ ఫ‌డ్నవీస్‌కు చుక్కెదురు!

Mahesh
న్యూఢిల్లీ: మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరాష్ట్ర సీఎం దేవేంద్ర ఫ‌డ్నవీస్‌కు సుప్రీంకోర్టు జ‌ల‌క్ ఇచ్చింది. 2014 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడ‌విట్‌లో తనపై పెండింగ్​లో ఉన్న రెండు క్రిమినల్​ కేసులను వెల్లడించలేదని దాఖలైన...
టాప్ స్టోరీస్

త్రిపుల్‌ తలాక్‌పై కేంద్రానికి నోటీసులు

Mahesh
న్యూఢిల్లీః ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్త చట్టం ప్రామాణికతను పరిశీలిస్తామని సుప్రీం కోర్టు వెల్లడించింది. ట్రిపుల్ తలాక్ చట్టాన్ని...